NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు
    తదుపరి వార్తా కథనం
    Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు
    రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

    Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 16, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.

    రైతుల ఆదాయం పెంపునకు కృషి చేయడం లక్ష్యంగా, 'పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (PM-AASHA)'కు రూ.35,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

    రబీ పంట సీజన్‌ కోసం నాన్‌-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి పచ్చజెండా ఊపింది.

    2025-26 సంవత్సరానికి గాను గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచడం జరిగింది.

    క్వింటాల్‌ గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా రూ.150 పెంచడంతో, గతంలో రూ.2275గా ఉన్న కనీస మద్దతు ధర రూ.2425కి చేరినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

    వివరాలు 

    కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

    కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. దీపావళి సందర్భంగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3% పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెంపును ఈ ఏడాది జులై 1 నుంచి అమలు చేయనున్నారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.

    సేకరణ ప్రకారం, క్వింటాల్‌కు ఆవాలుకు అత్యధికంగా రూ.300 పెంచగా, క్వింటాల్ పెసరకు రూ.275, శెనగలకు క్వింటాల్‌పై రూ.210, ప్రొద్దుతిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచినట్లు సమాచారం అందింది.

    యూపీలోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,642 కోట్లు వ్యయం చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్
    అశ్విని వైష్ణవ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  నరేంద్ర మోదీ
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  నరేంద్ర మోదీ

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025