NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి 
    6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి

    6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 23, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

    మరికొద్ది రోజుల్లో హై స్పీడ్ ట్రైన్ కూడా రాబోతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి చేశారు.

    గుజరాత్ లోని సనంద్ ప్రాంతంలో సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కోసం విచ్చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, హై స్పీడ్ ట్రైన్ గురించి వెల్లడించారు.

    అహ్మదాబాద్, సనంద్ ప్రాంతాల మధ్య మరో 6 నెలల్లో హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు.

    Details

    5లక్షల కోట్ల రూపాయలకు పెరగనున్న సెమీ కండక్టర్ల డిమాండ్ 

    దేశంలో మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్ అహ్మదాబాద్, సనంద్ ప్రాంతాల మధ్య నడుస్తుందని రైల్వే మంత్రి అన్నారు.

    అంతే కాదు సనంద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు కూడా ఇకనుండి ఆగుతాయని తెలియజేశారు.

    ఇక సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ, రాబోయే కాలంలో సెమీ కండక్టర్ల డిమాండ్ 5లక్షల కోట్లకు పెరుగుతుందని, ప్రధాని మోదీ దార్శనికత వల్ల ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని రైల్వే మంత్రి వ్యాఖ్యానించారు.

    అదలా ఉంచితే, సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ సంస్థ, గుజరాత్ లో 22,140 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి
    అశ్విని వైష్ణవ్
    భారతదేశం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం

    భారతదేశం

    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా  కెనడా
    Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్  ఆసియా కప్
    నేడు భారత్‌-నేపాల్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్.. భారీ స్కోరు కోసం ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన నేపాల్
    జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025