NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
    తదుపరి వార్తా కథనం
    త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
    త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

    త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2023
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాశ్మీర్ లోయలో త్వరలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు.

    జమ్ము-శ్రీనగర్ లైన్ ఫంక్షనల్ అయిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీనగర్‌లో వందే భారత్ సేవలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు వైష్ణవ్ చెప్పారు.

    జమ్ము-శ్రీనగర్ రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తయితే వందే భారత్ రైలు పరుగులు పెట్టనుందని వైష్ణవ్ వార్తా సంస్థ PTI కి చెప్పారు.

    వందే భారత్ రైళ్లు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండడటం వల్ల ఎత్తయిన,వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉన్న చోట కూడా సజావుగా రాకపోకలు సాగిస్తాయని వైష్ణవ్ చెప్పారు.

    ఈశాన్య రాష్ట్రంలో రైలు మార్గం విద్యుదీకరణ పనులు తర్వాత త్రిపుర ప్రజలకు కూడా సెమీ-హై స్పీడ్ రైలు సేవలందిస్తుందని మంత్రి చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అశ్వినీ వైష్ణవ్‌  చేసిన ట్వీట్ 

    जम्मू-कश्मीर में जल्द दौड़ेगी #VandeBharat🚄 pic.twitter.com/Dp9hljLN3p

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్
    MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు ఎంఎస్ ధోని
    Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి.. పంజాబ్
    Ashwin: భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దురుసు ప్రవర్తన.. తీవ్ర విమర్శలు రవిచంద్రన్ అశ్విన్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025