NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ  
    తదుపరి వార్తా కథనం
    Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ  
    లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం

    Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైల్వే సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

    బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించినట్లుగా, ప్రతిపక్షాలు రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుందని తప్పు సమాచారం వ్యాప్తి చేసాయని ఆయన పేర్కొన్నారు.

    అయితే, రైల్వే బోర్డు పనితీరును మెరుగుపరిచేలా, స్వతంత్రతను పెంపొందించే విధంగా ఈ సవరణ బిల్లు రూపొందించబడిందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లోక్‌సభలో మాట్లాడుతున్న అశ్విని వైష్ణవ్

    लोकसभा ने रेलवे (संशोधन) विधेयक, 2024 को ध्वनिमत से पारित किया।#WinterSession2024 | @RailMinIndia | @AshwiniVaishnaw | #LokSabha pic.twitter.com/CoNHl5CQm7

    — आकाशवाणी समाचार (@AIRNewsHindi) December 11, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్
    లోక్‌సభ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం

    లోక్‌సభ

    BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన  బీఆర్ఎస్
    Lok Sabha polls: బీజేపీ రెండో జాబితా ఫైనల్! కోర్ కమిటీ సమావేశంలో 150 లోక్‌సభ స్థానాలపై మేధోమథనం  బీజేపీ
    Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025