NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు 
    తదుపరి వార్తా కథనం
    Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు 
    పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు

    Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛఠ్‌ పూజ,దీపావళి పండుగల నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే కోచ్‌ల సంఖ్య పెంచినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

    శుక్రవారం 12,500 కొత్త కోచ్‌లను జతచేసినట్లు ఆయన చెప్పారు. 108 రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచినట్లు కూడా తెలిపారు.

    "2024-25 సంవత్సరంలో పండగ సమయాల్లో ఇప్పటివరకు మొత్తం 5,975 రైళ్లను నడిపించనున్నామని ఇప్పటికే ప్రకటించాము. కోటి మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సౌకర్యంగా చేరుకోడంలో ఇది సహాయపడుతుంది. 2023-24 సంవత్సరంలో పండుగ సీజన్‌లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపించాము" అని వైష్ణవ్ పేర్కొన్నారు.

    వివరాలు 

    త్వరలోనే నమో భారత్, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు 

    గణేష్ ఉత్సవాల సందర్భంగా 342 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపించిన విషయం తెలిసిందే.

    జులైలో జగన్నాథ రథయాత్ర కోసం కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 300 కుపైగా ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు తెలిపారు.

    అదనంగా, వందే భారత్, కొత్త వెర్షన్లు, నమో భారత్, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు త్వరలోనే అందుబాటులో రాబోతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025