LOADING...

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

20 Feb 2025
ఓటిటి

OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ 

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ (IGL) కార్యక్రమంలో రణ్‌వీర్‌ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

19 Feb 2025
భారతదేశం

Flood Relief Fund: 5 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే..?

గత ఏడాది చోటుచేసుకున్న విపత్తులు, వరదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) అదనపు సహాయ నిధులను ప్రకటించింది.

18 Feb 2025
తెలంగాణ

Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం

తెలంగాణలో కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం అందించాలని నిర్ణయించింది.

15 Feb 2025
దిల్లీ

Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం

దిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'శీష్ మహల్' (Sheeshmahal) వివాదాస్పదంగా మారింది.

13 Feb 2025
రాజ్యసభ

Waqf bill: రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు

సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అధ్యయనం చేసిన 'వక్ఫ్‌ సవరణ బిల్లు-2024' నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇవాళ ప్రవేశపెట్టింది.

12 Feb 2025
ఇండియా

8th Pay Commission : 8వ వేతన సంఘం అప్‌డేట్..50 లక్షల మంది ఉద్యోగులకు లాభం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది.

Sonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ

కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్‌ ఛార్జీలపై భారీ ఉపశమనం..?

దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ ఒకే విధమైన టోల్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

06 Feb 2025
భారతదేశం

Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే.

Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ (Visakhapatnam) కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ప్రజలకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.

04 Feb 2025
తెలంగాణ

Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో వెండి రంగులో మెరిసే సరస్సు, విభిన్న జాతుల పక్షుల కిలకిలరావాలు ఇవన్నీ పాకాల ప్రత్యేకతలు.

02 Feb 2025
లోక్‌సభ

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రేపు లోక్‌సభలో కీలక నిర్ణయం

సోమవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును ఆమోదించింది.

Gurpatwant Singh Pannu: ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌పై 104 కేసులు విచారణలో ఉన్నాయి: కేంద్రం

ఖలిస్తానీ ఉగ్రవాది, "సిఖ్స్ ఫర్ జస్టిస్" (SFJ) ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై భారత్‌లో 104 కేసులు నమోదు అయ్యాయి.

30 Jan 2025
భారతదేశం

Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక

రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తొలగించబోతున్నాయి.

NICDC: కేంద్రం కీలక నిర్ణయం.. రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి 872 కోట్లు

రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 139 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించారు.

20 Jan 2025
తెలంగాణ

Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం

తెలంగాణకు కేంద్రం నుండి నిధుల విడుదల కేవలం నామమాత్రంగా మాత్రమే ఉందని, ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

20 Jan 2025
భారతదేశం

Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

పంజాబ్ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.

Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

18 Jan 2025
దిల్లీ

#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?

రాజకీయ లాభాల కోసం ఎన్నికల ముందు ఉచిత పథకాలను ప్రకటించడం భారతదేశంలో సాధారణమైపోయింది.

Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

India-US: భారత్‌,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక

భారత్‌, అమెరికా భద్రతా ప్రయోజనాలను అడ్డుకునే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అత్యున్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పడిన విచారణ కమిటీ గుర్తించింది.

Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్

డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు.

07 Jan 2025
అమిత్ షా

Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు

కేసుల వేగవంతమైన విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భారత్‌పోల్‌ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించారు.

06 Jan 2025
భారతదేశం

HMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదలతో కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు

భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు తీవ్ర భయాందోళనకు దారితీస్తున్నాయి.

Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

27 Dec 2024
బిజినెస్

Tax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం 

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు శుభవార్తను అందించేందుకు సిద్ధమైంది.

Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది.

24 Dec 2024
భారతదేశం

No Detention: 'నో డిటెన్షన్' విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి.. ఏ రాష్ట్రాల పిల్లలు ప్రభావితం అవుతారో తెలుసా?

అన్ని కేంద్రీయ విద్యాలయాలు (కెవిలు), జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్‌విలు) సహా తమ ఆధీనంలోని పాఠశాలల్లో 'నో డిటెన్షన్ పాలసీ'ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసింది.

Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం 

పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌వి ఎఫ్‌సి) సిఫారసులకు అనుగుణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

23 Dec 2024
భారతదేశం

No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు

కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ చర్యలు చేపట్టింది.

19 Dec 2024
భారతదేశం

Delhi: పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా

దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం ప్రభావితం చేస్తున్న సమయంలో, వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Vijay malya: విజయ్ మాల్యా ఆస్తుల విక్రయంతో బ్యాంకులకు రూ.14 వేల కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.

JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు

జమిలి ఎన్నికల బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలు, తీర్మానంపై ఓటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సాధారణ మెజారిటీని అందించాయి.

17 Dec 2024
ఓటిటి

OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు 

ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో సినీ ప్రియులు, పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

16 Dec 2024
అమిత్ షా

Amit Shah: లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు ఉపాధి

మావోయిస్టులు హింసను విడనాడి సమాజంలో భాగమవ్వాలని కోరుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారిపై వరాల జల్లు కురిపించారు.

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Jamili elections: జమిలి ఎన్నికల బిల్లుల గురించి కేంద్రం పునరాలోచన!

జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.