NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా
    తదుపరి వార్తా కథనం
    Delhi: పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా
    పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా

    Delhi: పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేసేవారికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2024
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం ప్రభావితం చేస్తున్న సమయంలో, వ్యవసాయ పంటల వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

    ఈ నేరానికి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించడంపై, పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక అధికారాలను ఇవ్వాలని యోచన జరుగుతోంది.

    2024 సంవత్సరానికి సంబంధించిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, జులై 9న విడుదలైన ముసాయిదా ఈ ప్రతిపాదనను ప్రతిపాదించింది.

    ఈ ముసాయిదా ప్రకారం, వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టకుండా తీసుకోవాల్సిన చర్యలు, స్థానిక సంస్థల బాధ్యతగా నిర్ణయించబడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కేంద్ర ప్రభుత్వం

    Ministry of Ayush: అద్భుత ఫలితాలంటూ ఆయుర్వేద, సిద్ధ ఔషధాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం టెక్నాలజీ
    Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు పోలవరం
    Rice Export: కేంద్ర అనుమతితో బియ్యం, నూకల ఎగుమతులకు శ్రీకారం! హైదరాబాద్
    DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025