NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్
    తదుపరి వార్తా కథనం
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్
    ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 18, 2025
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ముంబైలోని 19వ నాని ఏ పాల్ఖివాలా స్మారక సమావేశంలో ఆయన పాకిస్థాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ మన పొరుగుదేశమని, కానీ అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్నారు.

    ఆ క్యాన్సర్ ఇప్పుడు ఆ దేశాన్ని తినేస్తోందని జైశంకర్ అన్నారు.

    జైశంకర్ భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కూడా విశ్లేషణ చేశారు. పాకిస్తాన్ ఈ విధానాన్ని విడనాడాలని ఆసక్తి చూపుతోందన్నారు.

    మొత్తం ఉపఖండం పాకిస్తాన్ మాదిరి మార్పు కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

    Details

    వ్యూహాత్మక ప్రయోజనాలు వేరేలా ఉంటాయి

    భారత్, పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని, కానీ దాని వ్యూహాత్మక ప్రయోజనాలు వేరేలా ఉంటాయని ఆయన అన్నారు.

    భారత విదేశాంగ విధానం పరస్పర గౌరవం, సున్నితత్వం, ఆసక్తి ఆధారంగా రూపొందించారని, భారతదేశం 'విశ్వబంధు'గా, ప్రపంచంలో నమ్మకమైన భాగస్వామిగా ఉందన్నారు.

    స్నేహాలను పెంచడంపై దృష్టి సారించిందని జైశంకర్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత  క్రీడలు

    కేంద్ర ప్రభుత్వం

    Digital Tribal university: డిజిటల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు భారతదేశం
    Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం! పంజాబ్
    Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి? బిజినెస్
    Wikipedia: వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు  వికీపీడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025