NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు
    తదుపరి వార్తా కథనం
    Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు
    నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

    Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 20, 2025
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.

    కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతలు చర్చల విషయంలో ఒక అంగీకారానికి వచ్చారు.

    కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్, ఎస్కేఎం (రాజకీయేతర), కేఎంఎం సంఘాల నేతలతో శనివారం శంభు సరిహద్దు వద్ద నిర్వహించిన చర్చలు విజయవంతంగా ముగియడంతో చర్చల తేదీ ఖరారైంది.

    వివరాలు 

    డల్లేవాల్‌కు చికిత్స మొదలు

    55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్‌తో కూడా కేంద్ర బృందం చర్చలు నిర్వహించింది.

    రైతుల డిమాండ్లపై చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలపడంతో, రైతు నేతలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, డల్లేవాల్ వైద్య చికిత్సకు అంగీకరించారు.

    కేంద్రంతో జరిగే చర్చల్లో డల్లేవాల్ పాల్గొనే అవకాశం ఉంది. జనవరి 26న ఢిల్లీ వైపు తాము నిర్వహించదలచిన కవాతులో ఎలాంటి మార్పు ఉండదని రైతు నేతలు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కేంద్ర ప్రభుత్వం

    Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి? బిజినెస్
    Wikipedia: వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు  వికీపీడియా
    Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు! అమరావతి
    K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక కింజరాపు రామ్మోహన్ నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025