వాషింగ్టన్ సుందర్: వార్తలు

Asia Cup: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. భారత జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా బంగ్లా చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచులో శుభ్‌మాన్‌ గిల్, అక్షర్ పటేల్ పోరాడినా పరాజయం తప్పలేదు.

వాషింగ్టన్ సుందర్ మెరిసినా, టీమిండియా పరాజయం

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.