పయ్యావుల కేశవ్: వార్తలు
Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ మెయిళ్లు.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విడుదల చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచనలతో, ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా సుమారు 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు మెయిల్స్ పంపించినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Andrapradesh: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సొంతిల్లు కలను సాకారం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది.
AP Budget: అసెంబ్లీ కమిటీ హాల్లో బడ్జెట్పై అవగాహన.. సలహాలు, సూచనలిచ్చిన స్పీకర్
ఏపీ అసెంబ్లీలో సోమవారం రూ. 2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
AP Budget: నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్ సిక్స్'పై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయి బడ్జెట్ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు.
Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్అధికారి భాస్కర్రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్వేటు వేసిన విషయం తెలిసిందే.