ఆంధ్రప్రదేశ్: వార్తలు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోమే 2026 నాటికి 2 లక్షల రూఫ్టాప్ సోలార్ కనెక్షన్లే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్టాప్ సోలార్ కనెక్షన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టింది.
Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు
వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.
Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం
దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది.
Amaravati: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana: విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పెరిగిన రద్దీ.. 2.5 లక్షల వాహనాల రాకపోకలు
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకున్న ప్రజలు తిరిగి రాజధాని హైదరాబాద్ వైపు ప్రయాణం చేస్తున్నారు.
Srisailam: శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కదలిక.. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం, ప్లంజ్పూల్ మరమ్మతుల విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది.
Pawan kalyan: ఉగాది నుంచి 'పచ్చదనం' ప్రాజెక్టు: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ని 50 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి అంకితభావంతో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో రూ.27.68 కోట్ల ఆదాయం
జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది.
LRS: ఎల్ఆర్ఎస్కు ఈ నెల 23తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
అనుమతులు లేకుండా ఏర్పాటైన లేఔట్లలోని ఇళ్ల స్థలాల (ప్లాట్ల) క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజులే మిగిలి ఉంది.
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.
AP Government: మత్స్యకారుల భరోసా బీమాను రూ.10 లక్షలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra news: కేంద్ర పథకాలపై ఫోకస్: రూ.24,513 కోట్లతో రాష్ట్రానికి ఊపిరి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార కమిషన్లో కొత్త సభ్యులను నియమిస్తూ విజయానంద్ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
Facial attendance: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త అటెండెన్స్ విధానం.. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్కు గ్రీన్సిగ్నల్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మరింత పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra news: తొమ్మిది నెలల్లో రాష్ట్ర సొంత రాబడి 4% పెరుగుదల.. తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ
ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగైన దిశలో సాగుతోంది.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
Andhra Pradesh: సంక్రాంతి పండగ వేళ ఏపీకి శుభవార్త - కేంద్రం నుంచి రూ. 567 కోట్ల గ్రాంట్ విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Special buses: పండుగ ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి 1,500 స్పెషల్ ఆర్టీసీ బస్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
AP Excise Policy: బార్ నిర్వాహకులకు బిగ్ రిలీఫ్.. అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
ఏపీ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Andhra Pradesh: మార్చి 31లోపు రెరా రిజిస్ట్రేషన్ చేస్తే జరిమానాల్లో 50% రాయితీ: ఏపీ రెరా ఛైర్మన్ శివారెడ్డి
కొత్తగా చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను ఇప్పటివరకు రెరాలో నమోదు చేయించుకోని స్థిరాస్తి సంస్థలకు, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ త్రైమాసిక పురోగతి నివేదికలు (క్యూపీఆర్లు) సమర్పించని సంస్థలకు రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ సంస్థ (ఏపీ రెరా) కీలక రాయితీ ప్రకటించింది.
Andhra Pradesh: నాలుగు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా.. పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Andhra Pradesh: డిసెంబరు వరకు ఏపీ సొంత రాబడి రూ.67,409 కోట్లు
ఏపీ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు సొంత రాబడిగా రూ.67,409 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ వెల్లడించారు.
AP New Scheme: ఏపీలో పేద బ్రాహ్మణుల కోసం మరో కొత్త పథకం.. త్వరలో ప్రారంభం
సంక్రాంతి పండుగ ఆనందాన్ని ప్రజలకు మరింత ఎక్కువగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని శుభవార్తలు ప్రకటించింది.
Highway build feat: బెంగళూరు-విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డులు
బెంగళూరు-విజయవాడను కడప ద్వారా కలుపుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ విప్లవాత్మక కార్యాన్ని ప్రదర్శిస్తూ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది.
ANGRAU: ముద్ద అన్నానికి చెక్… ఆవిరి బియ్యమే పరిష్కారం.. ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఇంతకుముందు రైతులు వరి పంటను కోసిన తర్వాత పనలు ఆరబెట్టి, కుప్పలుగా వేసి రెండు నుంచి మూడు నెలల పాటు మాగనిచ్చేవారు.
Andhra News: పల్లెల్లో 10 వేల కిలోమీటర్ల మేర రహదారుల పనులు.. పల్లెపండగ 2.0లో రోడ్లకు రూ.5,837 కోట్ల కేటాయింపు
పాత రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారులు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాలు కొత్త రూపం పొందుతున్నాయి.
Andhra News: ఆంధ్రప్రదేశ్లో 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్ట్ ప్రారంభం: తీరప్రాంత రక్షణకు కొత్త దిశ
రాష్ట్రం తీరప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుండి రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కొత్తగా 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మహా హరిత కుడ్యం)' ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
Amrit Bharat Express: సంక్రాంతి కానుకగా ఏపీ ప్రయాణికులు శుభవార్త.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్ద గిఫ్ట్ను ప్రకటించింది.
Andhra Pradesh: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు వర్ష హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది.
Andhra Pradesh: రాష్ట్రానికి రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది.
AP Tourism: బోట్ల రాకతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఊపిరి
విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పర్యాటకశాఖ బోట్ల నమూనాలను ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు.
Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు
శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలతో అభివృద్ధి చేసిన నాలుగు కొత్త వంగడాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
Andhra News: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు.. మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. మహా సంబరం
సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి మొదలవుతుంది.
AP Tourism: కారవాన్ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి
పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కారవాన్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రారంభ దశలో వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు.
Andhra Pradesh: సమర్థ నిర్వహణ ఫలితం.. ఏపీ జెన్కోలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
బొగ్గు నాణ్యత మెరుగుదల, సరఫరాదారులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లుల చెల్లింపు, సమర్థవంతమైన నిర్వహణ చర్యల ఫలితంగా ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగలక్ష్మి వెల్లడించారు.