ఆంధ్రప్రదేశ్: వార్తలు
Andhra pradesh: ఏపీ నైబర్హుడ్ వర్క్స్పేస్ పాలసీ ఖరారు.. చిన్న సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానం
ఏపీ నైబర్హుడ్ వర్క్స్పేస్ (ఎన్డబ్ల్యూఎస్) పాలసీ 2025-30ని ప్రభుత్వం ఆమోదించింది.
Andhra Pradesh: సోలార్ ప్రాజెక్టులకు నాబార్డ్-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్ యూనిట్లకు ఎల్వోఏ జారీ
రాష్ట్రంలో గృహాలపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్ గవర్నర్స్
ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
Kidney Rocket: ఏపీలో కిడ్నీ రాకెట్ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు!
ఆంధ్రప్రదేశ్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో భారీ కిడ్నీ రాకెట్ బయటపడింది.
Andhra news: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...!
ఏపీలోని రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంతోషకర సమాచారం అందింది.
AP Govt: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలోని దేవాలయాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలను నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది.
Andhrapradesh: ప్రభుత్వ గుర్తింపు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. ఇందులో తర్ఫీదు పొందితే పరీక్ష ఉండదు
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
Rain Alert : బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడ్రోజులు జల్లులు కురిసే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షాలు క్రమంగా తగ్గాయి.
AP Govt : ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
APSRTC: ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారానే ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ సౌకర్యం!
ఎక్కడికైనా వెళ్లాలన్నా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం సులభమైన మార్గం, దూరం, ప్రయాణ సమయం వంటి వివరాలు తెలుసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది.
Andhra pradesh: కోర్టు మార్గదర్శకాలు అనుసరించి క్రీడా కోటా ఎంబీబీఎస్ తుది జాబితా: శాప్
ఏపీ హైకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి క్రీడా కోటా కింద ఎంబీబీఎస్ (నీట్) ప్రవేశాలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తయారు చేసి, సంబంధిత విశ్వవిద్యాలయానికి పంపనున్నామని శాప్ స్పష్టంచేసింది.
Andhra News: 60 రోజుల్లో వాట్సప్లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందించాలి: ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్
అరవై రోజుల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ సేవను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సూచనలు చేశారు.
Andhra Pradesh: ప్రొఫెసర్ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్థాపించిన ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ స్థాయి పదవుల నియామకం నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో,2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)అనుమతి ఇవ్వలేదు.
Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్ సేవలు
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, స్వగ్రామంలోని ఇల్లు సహా ఇతర భవనాల ఆస్తిపన్నును ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు.
Andhra news: PPP మోడల్లో హోటల్ నిర్మాణం.. ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలు
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధీనంలోని స్థలాలలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నందున, ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Andhra News: 2 కొత్త జిల్లాలు.. 6 కొత్త రెవెన్యూ డివిజన్లు.. 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం
ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చడం,కైకలూరు ని కృష్ణా జిల్లాకే కొనసాగించడం, అలాగే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి విడదీసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపడం వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల స్పందన తెలిపింది.
Andhra Pradesh: ఈనెల 27న సింగపూర్కు ఉత్తమ ఉపాధ్యాయులు
అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి 78 ఉపాధ్యాయులను ఈ నెల 27న సింగపూర్కు పంపే ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
Vijaya Dairy:విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.
Andhra News: ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నెల నుంచే బిల్లులను తగ్గించే చర్యలు ప్రారంభించామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Tungabhadra: తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు
ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు సహా తుంగభద్ర నది పై మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్న కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
Andhra News: ఎన్టీఆర్ జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు.. నేటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ
ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నది.
Andhra News: స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు.. సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Andhra News: రాష్ట్ర యువతకు నూతన అవకాశాలు.. 'నైపుణ్యం' పోర్టల్ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం
ఏపీలో రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది.
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
Andhra Pradesh: ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాన్ని అధిగమించిన ఆంధ్రప్రదేశ్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రతిభ కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పనిదినాల వినియోగం విషయంలో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.
#NewsBytesExplainer: లోటు లేకుండా నిధులు.. పరుగులు తీస్తున్న అమరావతి నిర్మాణం పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి ప్రవేశించింది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి.
Andhra Pradesh: మహిళలకు రాత్రి పూట పని అనుమతి.. నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్(సవరణ)చట్టం' అధికారికంగా అమల్లోకి వచ్చింది.
Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమవుతోంది : నారా లోకేశ్
యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్లో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.
Rain Alert : బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల సూచన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
Andhrapradesh: ఏపీలో 51 లక్షల టన్నుల వరి సేకరణ లక్ష్యం.. పారదర్శకంగా కొనుగోళ్లు
ఆంధ్రప్రదేశ్లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
AP Govt: ఏపీ ప్రభుత్వం-ప్రైవేటు ఆస్పత్రుల మధ్య చర్చలు సఫలం.. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Andhra News: అమరావతి, గన్నవరంలో 8,10 ప్లాట్ఫామ్స్తో మెగా రైల్ టెర్మినళ్లు
రైల్వే శాఖ ఏపీ రాజధాని ప్రాంతం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమరావతి,గన్నవరంలలో మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
Ap high court: పీపీపీ విధానంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది
రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలలు,వాటికి అనుబంధ ఆసుపత్రులను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ మోడల్) నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
Cotton Farmers: పత్తి రైతులకు శుభవార్త.. రేపటి నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పత్తి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది.
Ration Distribution: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే పంపిణీ!
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Cyclone Montha: 17కి.మీ వేగంతో కదులుతున్న 'మొంథా'.. ఈదురు గాలులతో వర్షాలు
'మొంథా' తుపాను కారణంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
#NewsBytesExplainer: ఏపీలో వివాదాలు తలెత్తకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు సాధ్యమేనా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి పేర్ల మార్పులు, సరిహద్దుల సవరణల తుది ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ముందడుగు వేస్తోంది.