ఆంధ్రప్రదేశ్: వార్తలు
AP Mega DSC 2025: ఏపీ మెగా DSC ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు
అభ్యర్థుల కోసం గుడ్ న్యూస్! ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ (Mega DSC) ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ను ఆ విద్యా శాఖ అధికారులు చివరికి విడుదల చేశారు.
Andhra Pradesh: ఏపీ 'RERA' చైర్మన్గా శివారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA) చైర్మన్, నలుగురు సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే విడుదల చేసింది.
AP Vahanamitra: వాహనమిత్ర పథకానికి మార్గదర్శకాలు విడుదల.. అర్హతలు ఇవే!
ఎన్నికల హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు దసరా కానుకను ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం.. అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్'.. విశాఖలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలవంతం చేయడం అనే దృఢమైన లక్ష్యంతో 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' ను రూపొందించింది.
Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్ జోష్.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు
భారత్లో వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. దేశంలోని ఆహార వినియోగంలో దీనికి సుమారు 9% వాటా ఉంది.
Andhra News: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఇప్పటికే వినతుల స్వీకరణ
ప్రజల అవసరాలు,పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి.. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు.
Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం
ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్కు రూ.15,000 వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధనను అందించే సమగ్ర శిక్షణా భియాన్(ఎస్ఎస్ఏ) చేపట్టిన పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పాల్) ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Andhra Pradesh: భూగర్భజలవనరుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఏపీ ప్రభుత్వం భూగర్భజల వనరుల పరిరక్షణ,అభివృద్ధిపై ప్రాధాన్యతను ఇచ్చింది.
Ayushman Bharath: ఆంధ్రప్రదేశ్కు ఆయుష్మాన్ భారత్లో కేంద్ర గుర్తింపు.. డెన్మార్క్లో శిక్షణకు వీరపాండియన్ ఎంపిక
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో కొనసాగుతోంది.
Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,ధ్రోణి.. నేడు, రేపు కోస్తా జిల్లాలలో వర్షాలు
బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి.
Fake News alert: యూరియా సరఫరా పేరుతో అపోహలు.. నకిలీ వార్తలను నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్చెక్ హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్లో యూరియా సరఫరా (Urea Supply) పై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ 'ఫ్యాక్ట్చెక్ విభాగం' స్పష్టం చేసింది.
Andhra Pradesh: పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ
వశిష్ఠ గోదావరి తీరం 60 కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రకృతి అందాన్ని మనకు అందిస్తుంది.
Election Commission: ఏపీలో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంలు
ఏపీలో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంల (S-3 మోడల్) కొనుగోలు చేయాలని ప్రణాళిక చేస్తున్నది.
Andhra News: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులు ఇకపై ఎక్కడి నుంచైనా పొందొచ్చు
భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులను ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు.
Nuzvid: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్పై విద్యార్థి కత్తితో దాడి
నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
AP Govt: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Narayana : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. టిడ్కో గృహాల పంపిణీపై స్పష్టత ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో గృహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది లబ్ధిదారులకు శుభవార్త అని చెప్పవచ్చు.
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ (Universal Health Policy)కి ఆమోదం తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికలను 2026 జనవరిలో నిర్వహించేందుకు ప్రాథమిక సన్నాహాలను ప్రారంభించింది.
Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ నిర్ణయించింది.
Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
GST: మొత్తానికి అనుకున్నది సాధించారు.. జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డు.. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 21% వృద్ధి
ఆంధ్రప్రదేశ్ వసూలు రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఆదాయంలో ఆగస్టు 2025లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
Andhra Pradesh: ఏపీ యువత ప్రతిభకు వేదిక.. ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25 డిజిటల్ మారథాన్
మీరు యువతలో సామాజిక అవగాహన కలిగించే వీడియోలు రూపొందించగలరా? కుటుంబ విలువలు, సంబంధాల బంధాలను వివరించగలరా?
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం.. 69 గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
ఒడిశా తీర ప్రాంతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది.
Sanjay: ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్.. సెప్టెంబరు 9 వరకు రిమాండ్
వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఎస్సీ,ఎస్టీ వర్గాల కోసం అవగాహన సదస్సుల పేరిట, అలాగే అగ్ని-ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఐపీఎస్ అధికారి, అప్పటి సీఐడీ,అగ్నిమాపక శాఖ డీజీ నిడగట్టు సంజయ్ (ఏ1) మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 26 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Liquor scandal: రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!
మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన రూ.3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో స్పష్టంగా వివరించాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సిట్ను ఆదేశించింది.
Andhra News: ఏపీలో ప్రతి 50 కి.మీ.లకు ఒక పోర్టు.. 2026 నాటికి 4 అందుబాటులోకి తేవాలని లక్ష్యం..
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగవంతం చేసి, 2026 నాటికి వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది.
Rayalaseema Diamonds : వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట
రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలు కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి.
Smart Ration Cards: రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రైస్ కార్డులు.. నేటి నుంచి పంపిణీ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులను ఆధునికంగా మార్చి, వాటి స్థానంలో 'స్మార్ట్ రైస్ కార్డులను' అందించేందుకు చర్యలు ప్రారంభించింది.
Andhra Pradesh: గ్రామాలకూ నిరంతర త్రీఫేజ్ విద్యుత్.. ఆర్డీఎస్ఎస్ కింద ఫీడర్ల విభజన,రూ.851 కోట్ల ఆదా
ఏపీలోని ప్రతి గ్రామానికి త్రీఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. 33 అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 20కిపైగా అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో కొద్ది సేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది.
Dhawaleswaram: ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది.