ఆంధ్రప్రదేశ్: వార్తలు
LuLu Group: లులు మాల్స్ ఏర్పాటుకు విశాఖ, విజయవాడల్లో భూమి కేటాయింపు
విశాఖపట్టణం,విజయవాడ నగరాల్లో లులు మాల్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tungabhadra తుంగభద్ర జలాశయానికి వరద.. 77 వేల క్యూసెక్కులకు పెరిగిన ప్రవాహం
తుంగభద్ర జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం మరింతగా పెరిగింది.
Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు భారత్లో గేట్వే ఏపీయే.. సీఎం చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో కీలక సమావేశం నిర్వహించారు.
Chandrababu: సింగపూర్ పర్యటనలో చంద్రబాబుకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ను భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్కు వెళ్లింది.
Engineering Counselling: కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపని ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్లు
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్లో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
Andhra News: డ్వాక్రా మహిళలకు 80% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్న సర్కార్
భవిష్యత్ వ్యవసాయానికి డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు.
Rain Alert: ఏపీలో నేడు అతి భారీ వర్షాలు.. ఈ 10 జిల్లాలు బీ కేర్ ఫుల్..
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
AP Cabinet Decisions: సీఆర్డీయే నిర్ణయాలకు అనుమతి.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
AP Metro Rail Projects: ఏపీలో మరో కీలక ముందడుగు.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రేపే టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడింది.
AP Govt: ఏపీలో జనాభా పెంపునకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.. పలు ప్రతిపాదనలతో సిద్ధమవుతున్న ముసాయిదా
ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు చర్యలు ప్రారంభమయ్యాయి.
Vegetable prices: కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. కారణమిదే?
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర అసమానతగా నమోదు కావడంతో, కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాలు,మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం కారణంగా ప్రధాన పంటల ధరలు పెరిగే అవకాశముందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది.
Andhra Pradesh: స్థిరాస్తి రంగంలోని వారికి గుడ్ న్యూస్.. డెవలప్మెంట్ అగ్రిమెంట్,సేల్ కం జీపీఏ స్టాంపు డ్యూటీ తగ్గింపు
స్థిరాస్తి రంగానికి పుంజుకునే అవకాశాలను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఏపీలో పేర్లు, సరిహద్దుల మార్పులకు రంగం సిద్ధం.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
AP News: తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర నిర్ణయం
తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం లభించింది. క్వింటాల్ మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను రూ.1,490గా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది ఉప్పొంగిపోతోంది.
Andhra Pradesh : ఏపీలో మరోసారి బీపీఎస్,ఎల్ఆర్ఎస్.. ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తరువాత మార్గదర్శకాలు
అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) అమలు చేయాలని నిర్ణయించింది.
Andhra Pradesh: ఏపీ మున్సిపల్ శాఖ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంపు!
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్-పీహెచ్ వర్కర్లకు శుభవార్త అందింది, వీరి వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Annadata Sukhibhav : అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్.. మీ పేరు జాబితాలో లేకపోతే ఇలా చేయండి!
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ వ్యవసాయశాఖ.
AP Rains: ఏపీలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు.. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లో,ఉత్తర కోస్తా,దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా ఆదివారం నాడు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయ్యారు.
Study in AP: విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఏపీ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యామండలి
'స్టడీ ఇన్ ఏపీ' పేరిట ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులతో ఉన్నత విద్యామండలి విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
#NewsBytesExplainer: ఏపీకి ఏరోస్పేస్ హబ్ రానుందా? వస్తే ఆర్థికంగా,టెక్నాలజీ పరంగా కలిగే లాభాలేంటి?
భారతదేశంలో ఏరోస్పేస్ రంగంలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
AP Rains Update: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. వారం రోజులు భారీ వర్షాలు!
కరువు భయంతో విలవిలలాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.
Water disputes: జల వివాదాలపై కమిటీ.. రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకూ భాగస్వామ్యం
తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణా నదుల జలాలతో సంబంధించి నెలకొన్న వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
World Food India: వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికి చాటే అవకాశం.. ఏపీకి వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో చోటు!
వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 (World Food India-2025) కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య భాగస్వామిగా పాల్గొననుంది.
Heavy Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... జూలై 16న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Handreeniva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పూర్తీ.. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేందుకు విడుదల తేదీ ఖరారు!
వర్షాకాలంలో నెలకు సగటున 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలలపాటు మొత్తం 17.10 టీఎంసీల అదనపు నీటిని అందుకోవడానికి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల శ్రావంతి) ప్రాజెక్టు విస్తరణ పనులు అవకాశం కల్పించనున్నాయి.
AP High Court: 'మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?' హైకోర్టులో వైసీపీ నేతపై మండిపాటు
వైసీపీ నేత, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్.. పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టి.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ..
రామాయపట్నం పోర్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పోర్టు కనెక్టివిటీ పెంపుదలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
Andhra Pradesh: అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Pilot Project: ఏపీలో రిజిస్ట్రేషన్కు కొత్త దారులు.. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రార్ శాఖ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కేవలం 10 నిమిషాల్లోనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తవడం, దానిని కొనుగోలు దారుడికి అందజేయడం లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
Andhra Pradesh: రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీల అభివృద్ధి.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు.. 35 వేల మందికి ఉపాధి లక్ష్యం
రాష్ట్రంలో అంతరిక్ష రంగానికి అనుకూలంగా అవసరమైన సాంకేతికత,సేవలు,మౌలిక వసతుల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
Mega DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. తుది కీ, వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ మెగాడీఎస్సీ-2025 పరీక్షలు గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించారు.
Delhi: ఏపీకి అరుదైన గౌరవం.. ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు ఈ అవార్డులను సాధించాయి.
TTD: నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ. 3 వేలు భృతి.. ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.
World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం!
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Andhra Pradesh: గోదావరి నదికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం.. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతాల నుండి నీరు దిగువ ప్రాంతాలవైపు వచ్చి చేరుతోంది.
Electricity Charges: విద్యుత్ వినియోగదారులకు రూ.449.60 కోట్ల సర్దుబాటు.. ఏపీఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కంలు
గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచడంలో నిత్యం ముందుండగా,తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఛార్జీల తగ్గింపును చేపట్టింది.
Andhra Pradesh: చెత్త ఇచ్చి వస్తువులు పొందండి.. స్వచ్ఛాంధ్ర కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం!
ప్రజలకు ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా జీవించే అవకాశాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
Dragon Fruit: పడిపోయిన డ్రాగన్ ఫ్రూట్ ధర.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు
ఒకప్పుడు ఖరీదైన పండుగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్కు ఇప్పుడు మార్కెట్లో గిరాకీ పడిపోయింది.