
AP News: తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం లభించింది. క్వింటాల్ మామిడికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను రూ.1,490గా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ధరను కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో చెల్లించనున్నట్లు స్పష్టంగా తెలియజేశారు. రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ఈ రుసుములు జమ చేయనున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీ తోతాపురి మామిడి రైతులకు భారీ ఊరట..
ఏపీ తోతాపురి మామిడి రైతులకు భారీ ఊరట..
— Telugu Stride (@TeluguStride) July 22, 2025
మార్కెట్ జోక్యం పథకం అమలుకు కేంద్రం అంగీకారం.. ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి కేంద్రం లేఖ..1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు...క్వింటాల్ కు రూ. 1493.73కు కొనుగోలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా నిర్ణయం..… pic.twitter.com/2KOcBMPdkC