LOADING...
AP News: తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధర నిర్ణయం 
తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధర నిర్ణయం

AP News: తోతాపురి మామిడి రైతులకు ఊరట.. క్వింటా మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధర నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం లభించింది. క్వింటాల్‌ మామిడికి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ధరను రూ.1,490గా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ధరను కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో చెల్లించనున్నట్లు స్పష్టంగా తెలియజేశారు. రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా ఈ రుసుములు జమ చేయనున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ తోతాపురి మామిడి రైతులకు భారీ ఊరట..