Page Loader

తిరుమల తిరుపతి దేవస్థానం: వార్తలు

19 May 2025
భారతదేశం

Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి

గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విస్తృత స్థాయిలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు,భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

24 Mar 2025
ఇండియా

TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!

వేసవి సెలవుల సందర్భంగా చాలా మంది ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వివిధ ప్రదేశాలకు విహరించేందుకు ఆసక్తి చూపుతారు.

10 Mar 2025
టీటీడీ

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. టికెట్ల బుకింగుల్లో దళారులకు చెక్ పెట్టేందుకు అమల్లోకి కొత్త విధానం 

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. త్వరలో అన్నప్రసాదంలో కొత్త వంటకం చేరనుంది.

03 Mar 2025
భారతదేశం

TTD: తిరుమలలో కాలినడక మార్గాలు,ఘాట్ రోడ్లలో ప్రయాణించేవారికీ.. టీటీడీ గుడ్‌న్యూస్‌ 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను పెంపొందించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది.

24 Feb 2025
భారతదేశం

Tirumala: త్వరలో బ్రాండెడ్‌ హోటళ్ల ఏర్పాటుకు సిద్ధం.. టెండర్ల విధివిధానాలు ఖరారు

శ్రీవారి భక్తులకు ఉత్తమ నాణ్యత గల ఆహారం అందించేందుకు టీటీడీ విస్తృత చర్యలు చేపట్టింది.

11 Feb 2025
భారతదేశం

Tirupati laddu row: కల్తీ నెయ్యి గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం.. ఇతర కంపెనీల ద్వారా సరఫరా

తిరుమల తిరుపతి దేవస్థానంకి (తితిదే) కల్తీ నెయ్యి సరఫరా జరిగిన విషయంలో సిట్‌ (SIT) విచారణలో విస్తృత స్థాయిలో మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

05 Feb 2025
భారతదేశం

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై చర్యలు

హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

06 Jan 2025
తిరుపతి

Tirumala: తిరమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం.. ఇద్దరు మృతి

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపై 108 వాహనం దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

31 Dec 2024
టీటీడీ

TTD: తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 21,098 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించారు.

30 Dec 2024
తెలంగాణ

TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..

కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనం ఇచ్చే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది.

27 Dec 2024
భారతదేశం

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు 

జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.

30 Nov 2024
టీటీడీ

TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం 

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

18 Nov 2024
భారతదేశం

TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇక నుంచి మూడు గంటల్లోనే దర్శనం..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 54వ పాలకమండలి సమావేశం నేడు నిర్వహించి పలు ప్రధాన అంశాలపై చర్చించింది.

BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమితులైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

27 Oct 2024
తిరుపతి

TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే

తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది.

30 Sep 2024
భారతదేశం

SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంపై దర్యాప్తును గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్‌ వేగవంతం చేసింది.

25 Sep 2024
భారతదేశం

TTD: ఏఆర్ డెయిరీపై టీటీడీ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం మరో కీలక మలుపు తీసుకుంది.

24 Sep 2024
యాదాద్రి

Yadadri Temple: తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయంలో నెయ్యి నాణ్యతపై పరీక్షలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు 

గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

22 Sep 2024
తిరుపతి

Tirumala Laddoos: తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం కి నెయ్యి పంపిణీ చేసే వాహనాలకు జియో-పొజిషనింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసింది.

20 Sep 2024
భారతదేశం

Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tirupati laddoo row: తిరుపతి లడ్డూ వివాదం.. సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!

శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు ఉపయోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది.

Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటుకు డిమాండ్

తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

20 Sep 2024
భారతదేశం

Tirumala Laddu: తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతు కొవ్వు లభ్యం.. ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, స్వామివారి దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని పుణ్యఫలం అనే భావనతో స్వీకరిస్తారు.

TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు 

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

14 Nov 2023
టీటీడీ

TTD : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. అర్హులను రెగ్యులరైజ్ చేస్తామన్న మండలి 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అర్హత గల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తీర్మానించింది.

24 Sep 2023
భారతదేశం

తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు

తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారు.

గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.

14 Aug 2023
తిరుపతి

Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి 

తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి 

తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.

02 Aug 2023
కర్ణాటక

నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 

నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.