NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 
    తదుపరి వార్తా కథనం
    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 
    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 

    వ్రాసిన వారు Stalin
    Aug 02, 2023
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

    కేఎంఎఫ్ చేసిన ప్రకటనను టీటీడీ బోర్డు ఖండించింది. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ వివాదానికి కూడా కారణమైంది.

    టీటీడీ టెండర్ ప్రక్రియలో కేఎంఎఫ్ పాల్గొనకపోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ 'హిందూ వ్యతిరేక' విధానంగా బీజీపీ ఆరోపిస్తోంది.

    అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై ఎదురుదాడికి దిగింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో తిరుమలకు నందిని నెయ్యి సరఫరా ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేసింది.

    నెయ్యి

    అసలు కారణం ఇదీ 

    వాస్తవానికి టీటీడీ బోర్డు టెండర్ ప్రక్రియ ద్వారా నెయ్యి విక్రేతను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో ఈ సారి నిర్వహించే టెండర్ లో పాల్గొనొనద్దని కేఎంఎఫ్ నిర్ణయించింది.

    ఈ క్రమంలో కేఎంఎఫ్ టెండర్‌లో పాల్గొనకపోవడం జులై 30న తక్కువ మొత్తానికి కోట్ చేసిన కంపెనీకి ఈ టెండర్‌ను అప్పగించారు.

    గత ఇరవై ఏళ్లుగా టీటీడీ టెండర్‌లో పాల్గొంటున్న కేఎంఎఫ్, ఈ సారి పాల్గొనకపోవడానికి బలమైన కారణం ఉంది.

    భారీగా పెరిగిన పాల ధరలకు అనుగూనంగా టీటీడీ బోర్డు నెయ్యి ధరను పెంచకపోవడం వల్లే, టెండర్ ప్రక్రియకు దూరంగా ఉండాలని కేఎంఎఫ్ నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్

    కర్ణాటక

    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  సీబీఐ
    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కాంగ్రెస్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కాంగ్రెస్
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  ముఖ్యమంత్రి

    కాంగ్రెస్

    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్ కర్ణాటక

    బీజేపీ

    కర్ణాటక తరహాలోనే తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఖమ్మం సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బీజేపీ చీఫ్ నాకెందుకివ్వరు అంటున్న ఎమ్మెల్యే రఘునందన్.. పార్టీలో రాజుకుంటున్న అగ్గి ఎమ్మెల్యే
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025