NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్
    తదుపరి వార్తా కథనం
    BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్
    గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్

    BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 31, 2024
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమితులైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

    తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

    తిరుమల పవిత్రతను కాపాడడం తన ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

    గత ప్రభుత్వంలో తిరుమలలో పలు అవకతవకలు జరిగాయని, పవిత్రతకే నష్టం కలిగిందని దీంతో గత ఐదేళ్లలో తిరుమలకు వెళ్లదేని ఆయన తెలిపారు.

    తితిదే ఛైర్మన్‌ బాధ్యతలు నా జీవితంలో ఒక ముఖ్య మలుపుగా భావిస్తున్నానని నాయుడు చెప్పారు.

    Details

    శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తాం

    తిరుమలలో భక్తుల సౌకర్యాల కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

    భక్తులు కంపార్టుమెంట్లలో ఎక్కువ సేపు ఉండకుండా చూస్తామని, చిన్నపిల్లలకు ఇబ్బందులు లేకుండా పాలు, అల్పాహారం అందించాలని నాయుడు సిబ్బందికి సూచించారు.

    శ్రీవాణి ట్రస్టు రద్దు చేసి, కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తామని చెప్పుకొచ్చారు.

    భక్తులకు నీళ్లు అందించడానికి గాజు సీసాల స్థానంలో పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నామని ఆయన వివరించారు. తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    AP Rains: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉప్పాడ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం  భారీ వర్షాలు
    Heavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం  భారీ వర్షాలు
    IMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఐఎండీ
    AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025