NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్
    తదుపరి వార్తా కథనం
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్
    కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 13, 2023
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

    అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మను సన్మానించిన టీటీడీ అధికారులు, వెంకటేశ్వర స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

    వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ అనంతరం స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌తో హిట్‌మ్యాన్‌ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

    మరోవైపు రానున్న 2 రోజుల్లో ఆసియాకప్‌ టీమిండియాను బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శ్రీవారి సన్నిధిలో రోహిత్ శర్మ

    Rohit Sharma visited Tirumala Temple at Tirupathi ahead of the World Cup 2023.
    May Lord Balaji be with him throughout the tournament. 🥹🙏🏻🧡pic.twitter.com/4W1gIn7c4G

    — Sravani. (@pullshotx45) August 13, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కుటుంబంతో రోహిత్ ఫొటోలు

    Rohit Sharma with his family visited Tirumala Temple in Tirupathi ahead of the Asia Cup 2023.

    📸: tirupatiyaayo pic.twitter.com/i2dXIwcbTy

    — CricTracker (@Cricketracker) August 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    టీటీడీ
    రోహిత్ శర్మ
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య భారతదేశం
    ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు పవన్ కళ్యాణ్
    వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు: సమాధానం చెప్పాలంటూ ట్వీట్ పవన్ కళ్యాణ్
    ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి  సూర్య

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  తిరుమల తిరుపతి

    రోహిత్ శర్మ

    ఐపీఎల్‌లో ధోని మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ ఐపీఎల్
    బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్ క్రికెట్
    IPL 2023: ఐపీఎల్ లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్
    ఆ యువ ప్లేయర్ వల్లే మ్యాచ్‌ను గెలిచాం: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025