NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు? 
    తదుపరి వార్తా కథనం
    WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు? 
    టీమిండియా జట్టులో కీలక మార్పులు

    WI vs IND: నేడు ఐదో టీ20; మ్యాచ్‌కు దూరమవుతున్న టీమిండియా కీలక ఆటగాడు? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 13, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమంగా మారింది.

    5వ టీ20 ఆదివారం జరగనున్న నేపథ్యంలో రెండు జట్లు సిరీస్‌పై కన్నేశాయి. చివరి టీ20లో విజయం సాధించాలని అటు వెస్టిండీస్, ఇటు టీమిండియా ఉవ్విళ్లూరుతున్నాయి.

    ఈరోజు రాత్రి 8గంటల నుంచి ఫ్లోరిడా వేదికగా 5వ టీ20 జరగనుంది.

    ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఆడకపోవచ్చని చెబుతున్నారు. అతని స్థానంలో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఆడనున్నాడని వినిపిస్తోంది.

    ఫ్లోరిడా పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున ఈ మార్పు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

    Details

    వెస్టిండీస్ జట్టులో మార్పు? 

    అలాగే అటు వెస్టిండీస్ లోనూ ఆటగాళ్ళ మార్పు జరగనుందట. నాలుగో టీ20లో సరైన ఆటతీరును ప్రదర్శించలేకపోయిన స్మిత్ ని 5వ మ్యాచకు దూరం పెట్టనున్నారని వినిపిస్తోంది.

    అతని స్థానంలో అల్జారీ జోసెఫ్ ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

    వెస్టీండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు రెండు టెస్టుల సిరీస్ ని కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‍‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఐదు టీ20ల సిరీస్‌ని అందుకుని క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెస్టిండీస్
    భారత జట్టు
    క్రికెట్

    తాజా

    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్

    వెస్టిండీస్

    భారత్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు అరంగ్రేటం ఇంగ్లండ్
    Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు టీమిండియా
    అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్ టీమిండియా
    కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం క్రికెట్

    భారత జట్టు

    డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది క్రికెట్
    టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే.. క్రికెట్
    గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మ క్రికెట్
    టీ20 సిరీస్‌పై టీమిండియా గురి క్రికెట్

    క్రికెట్

    Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి  దులీప్ ట్రోఫీ
    WI vs IND: టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ సంచలన రికార్డు రవిచంద్రన్ అశ్విన్
    BAN Vs AFG : టీ20 సిరీస్‌పై గురిపెట్టిన ఆప్ఘనిస్థాన్ బంగ్లాదేశ్
    కరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్‌ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025