తిరుమల తిరుపతి: వార్తలు
Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్ దర్శన స్లిప్తోనే గదుల కేటాయింపు
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియలో మార్పులు చేర్పులు తీసుకురావడం మొదలైంది.
IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం.. IRCTC ప్రత్యేక టూర్ డీటైల్స్!
వేసవి సెలవుల సందర్భంగా చాలా మంది ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వివిధ ప్రదేశాలకు విహరించేందుకు ఆసక్తి చూపుతారు.
Garimella Balakrishna Prasad: టీటీడీ ప్రముఖ ఆస్థాన సంగీత విద్వాంసుడు కన్నుమూత
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (76) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Gold ATM: తిరుపతిలో ఆకట్టుకుంటున్న గోల్డ్ ఏటీఎం.. కార్డు స్వైప్ చేసి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వస్తాయి..
సాధారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మనం ఎప్పుడూ జ్యువెలరీ షాపులకు వెళ్లాల్సి వస్తుంది.
Nitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే..
వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు, కానీ ఈ పవిత్రమైన సందర్భం కొందరి జీవితాలకు విషాదాన్ని మిగిల్చింది.
TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల ఆధారంగాను దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
TTD: శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల్లోగా దర్శనం కల్పించడానికి టీటీడీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సిట్
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం(సిట్)విచారణ ప్రారంభించింది.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్కు కోర్టు సమన్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ తగిలింది.
Chandra Babu: తిరుమల పవిత్రతను కాపాడండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. విచారణ రేపటికి వాయిదా
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది.
Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?
తిరుమలలో నెయ్యి సరఫరా, నాణ్యతపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. సోమవారం సిట్ బృందం పలు కీలక వివరాలను పరిశీలించినట్లు తెలిసింది.
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి : హీరో సుమన్
తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్న ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఒక్కొక్కరిగా ఈ అంశంపై స్పందిస్తున్నారు.
Rajinikanth: 'సారీ.. నో కామెంట్స్'.. తిరుమల లడ్డూ వివాదంపై రజనీ కాంత్ స్పందన
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దు అయింది.
YS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి
శ్రీవారి దర్శనం కోసం అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్ వద్ద కూడా తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు.
Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ
తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు కలపడం గురించి ఇటీవల వచ్చిన వార్తలు భక్తులను కలవరపరిచాయి.
Tirumala Laddu History: తిరుపతి లడ్డూకి ఘనమైన చరిత్ర.. లడ్డూకి 308 ఏళ్లు పూర్తి
కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టపడేది శ్రీవారి లడ్డూ ప్రసాదం.
Tirumala: తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.
TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్లో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నారు.
భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.
తిరుమల: అలిపిరి నడకమార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత
తిరుమల నడకమార్గంలో చిరుతపులి దాడిలో బాలిక మృతి చెందిన ఘటనను టీటీడీ బోర్టుతో పాటు అటవీశాఖ సీరియస్గా తీసుకుంది.
తిరుమల నడకమర్గంలో మొదలైన ఆంక్షలు; మధ్యాహ్నం 2దాటితే వారికి నో ఎంట్రీ
చిరుతపులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆంక్షలు విధించింది.
Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి
తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
TTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా
తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.
తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ
తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే.
Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం
తిరుమల సన్నిధిలో ఎస్వీ మ్యూజియం నిర్మాణం కోసం పూజ భూమి జరిగింది.
తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్, రెండు రైళ్లు రీ షెడ్యూల్
తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది.
టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్
తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఛైర్మన్ రానున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద జారిపడ్డ హుండీ.. బయటకు వచ్చిన కానుకలు
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆలయ ముఖద్వారం వద్ద సీల్ వేసిన హుండీ పొరపాటున జారికింద పడిపోయింది.
తిరుమల లడ్డూ కోసం స్పెషల్ కౌంటర్లు..భక్తులకు మరిన్ని సేవలపై తితిదే కీలక నిర్ణయాలు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను తితిదే అందించనుంది.
తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.
తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించిన భక్తుడు
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరోసారి భద్రతా లోపం కనిపించింది.
TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పోర్టల్లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.