NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ 
    తదుపరి వార్తా కథనం
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ 
    అలిపిరి మెట్ల మార్గంలో ప్రత్యేక భద్రత

    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 13, 2023
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే.

    అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఘటన జరగడంతో ప్రస్తుతం టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది.

    చిరుత సంచరించే ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఏర్పాటు చేసింది.

    సంఘటనా స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించారు. వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో భద్రతా చర్యలపై ప్రత్యేకంగా మాట్లాడారు.

    Details

    టీటీడీ సూచనలు పాటించాలని విజ్ఞప్తి 

    చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో భక్తులందరూ గుంపుగా వెళ్ళాలని టీటీడీ సూచిస్తోంది. రాత్రివేళలో చిన్నారులను దూరంగా వదిలిపెట్టకుండా తమతోనే ఉంచుకోవాలని టీటీడీ చెబుతోంది.

    తిరుమల మెట్ల మార్గంలో 7వ మైలు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతం, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని హై అలెర్ట్ జోన్ గా ప్రకటించారు.

    గతంలో తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో చిన్నారి లక్షితపై దాడి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీటీడీ
    తిరుమల తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    భూమన కరుణాకర్‌ రెడ్డి

    తాజా

    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి
    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు

    ఆంధ్రప్రదేశ్

    నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టుకోండి ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సవాల్! జనసేన
    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  భారీ వర్షాలు
    మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య భారతదేశం
    ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు పవన్ కళ్యాణ్

    భూమన కరుణాకర్‌ రెడ్డి

    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025