NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు
    తదుపరి వార్తా కథనం
    Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు
    టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు

    Tirumala: టీటీడీలో నూతన విధానం.. వీఐపీ బ్రేక్‌ దర్శన స్లిప్‌తోనే గదుల కేటాయింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 13, 2025
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియలో మార్పులు చేర్పులు తీసుకురావడం మొదలైంది.

    శనివారం టీటీడీ అదనపు ఈఓ కార్యాలయంలో ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు.

    ఇప్పటి వరకు భక్తులు తమకు సిఫారసు చేసిన వారి అసలు ధ్రువపత్రాలతో పాటు జిరాక్స్‌ ప్రతిని తీసుకురావాల్సి ఉండేది.

    ఆ జిరాక్స్‌ ప్రతిపై గదుల కేటాయింపును స్టాంపింగ్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉండేది, దీనితో భక్తులు క్యూలో ఎక్కువ సమయం వేసుకుని ఇబ్బంది పడేవారు.

    Details

    నూతన విధానంలో సమయం ఆదా అయ్యే అవకాశం

    ఈ సమస్యను పరిష్కరించేందుకు, తితిదే అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఈ ప్రక్రియను సులభతరం చేశారు.

    ఇకపై, భక్తులు తమ దర్శన ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌తో గదుల కేటాయింపు కేంద్రాలకు వెళ్లి, అక్కడ స్కానింగ్‌ చేస్తే నేరుగా గదులు పొందవచ్చు.

    ఈ కొత్త విధానం భక్తులకు అనుకూలంగా ఉండనుందని, సమయాన్ని ఆదా చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీటీడీ
    తిరుమల తిరుపతి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  తిరుమల తిరుపతి

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025