NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?
    తదుపరి వార్తా కథనం
    Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?
    కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?

    Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 01, 2024
    11:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమలలో నెయ్యి సరఫరా, నాణ్యతపై సిట్ దర్యాప్తు‌ను ముమ్మరం చేసింది. సోమవారం సిట్‌ బృందం పలు కీలక వివరాలను పరిశీలించినట్లు తెలిసింది.

    సిట్‌ బృందం, నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించారా అన్న అంశాలపై దృష్టి సారించింది.

    ముఖ్యంగా నెయ్యిలో జంతు కొవ్వు, వనస్పతి వంటి కల్తీ పదార్థాలు ఉంటే గుర్తించేందుకు సరైన పరికరాలు ఉన్నాయా అన్న ప్రశ్నలను ల్యాబ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

    నెయ్యి కొనుగోలు నుంచి వినియోగం దాకా అన్ని అంశాలపై సిట్‌ అధికారులు దర్యాప్తు కొనసాగించారు.

    Details

    దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్

    సిట్‌ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేస్తూ, గిడ్డంగులు, ల్యాబ్‌లు, నెయ్యి శాంపిళ్ల సేకరణ, పరీక్షా విధానాలు, సరఫరా వ్యవస్థపై ఆరా తీశారు.

    నెయ్యి ట్యాంకర్ల రాకపోకల వివరాలు, ట్యాంకర్లను తిరస్కరించిన సందర్భాల్లో తీసుకున్న చర్యలను కూడా పరిశీలించారు.

    సిబ్బందితో సమావేశం అవుతూ, లడ్డూ తయారీ సిబ్బంది నుంచి నెయ్యి నాణ్యత పై ఫిర్యాదుల వివరాలు సేకరించారు.

    సిట్‌ బృందం మంగళవారం ఏఆర్‌ డెయిరీకి కూడా వెళ్లి దర్యాప్తును కొనసాగించనుంది. దాదాపు కల్తీ ఆరోపణలతో సంబంధిత డెయిరీ సంస్థను సమీక్షించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి
    తిరుపతి

    తాజా

    Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..  రానా దగ్గుబాటి
    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు

    తిరుపతి

    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025