NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
    తదుపరి వార్తా కథనం
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
    ఆలయ ప్రాంగణంలో 3,000 సీసీ కెమెరాలు ఉన్నాయి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 01, 2023
    03:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.

    తిరుమలను ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. అందుకని, ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తిని ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. టీటీడీ ప్రవేశపెట్టిన కొత్త ఫేషియల్ రికగ్నిషన్ టెక్ దీనికి తోడ్పడనుంది. తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడం, దొంగతనాలు నిరోధించడానికి ఇది సహాయపడుతుంది.

    తిరుమల

    రానున్న రోజుల్లో ఇతర సేవలకు వర్తింపు

    సర్వదర్శనం (ఉచిత దర్శనం), లడ్డూ వితరణ కౌంటర్లు, టోకెన్‌లెస్ దర్శనం (పవిత్ర సందర్శన), కాషన్ డిపాజిట్ రీఫండ్‌ల విభాగం, వసతి కేటాయింపు వ్యవస్థలలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని మొదట ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో ఇతర సేవలకు కూడా విస్తరింపజేయనున్నారు.

    భక్తులు తరచుగా సర్వదర్శనం కాంప్లెక్స్‌లో టోకెన్‌లను పట్టుకుని, రీఫండ్ కౌంటర్‌ల నుండి అదనపు కాషన్ డిపాజిట్‌లను డ్రా చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. ఉచిత దర్శనం కోసం అనేకసార్లు రావడం వల్ల ఆలయం ఎప్పుడూ కిక్కిరిసి ఉండటంతో ఇతర యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

    నమోదు సమయంలో భక్తులు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చిత్రం డేటా బ్యాంక్‌లో స్టోర్ అవుతుంది.అదే వ్యక్తి రెండోసారి విజిట్‌కు వస్తే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అలర్ట్ చేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ఫీచర్
    భారతదేశం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    టెక్నాలజీ

    ఫిబ్రవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఫిబ్రవరి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఫిబ్రవరి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు ఆటో మొబైల్

    ఫీచర్

    మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి ఆటో మొబైల్
    2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ ఫార్ములా రేస్
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    టెలిగ్రామ్ vs వాట్సాప్ వీటి మధ్య ఏం జరుగుతోంది వాట్సాప్

    భారతదేశం

    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రాజధాని
    ఫిబ్రవరి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు బిల్ గేట్స్
    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025