NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
    టెక్నాలజీ

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 01, 2023, 03:09 pm 1 నిమి చదవండి
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
    ఆలయ ప్రాంగణంలో 3,000 సీసీ కెమెరాలు ఉన్నాయి

    ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు. తిరుమలను ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. అందుకని, ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తిని ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. టీటీడీ ప్రవేశపెట్టిన కొత్త ఫేషియల్ రికగ్నిషన్ టెక్ దీనికి తోడ్పడనుంది. తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడం, దొంగతనాలు నిరోధించడానికి ఇది సహాయపడుతుంది.

    రానున్న రోజుల్లో ఇతర సేవలకు వర్తింపు

    సర్వదర్శనం (ఉచిత దర్శనం), లడ్డూ వితరణ కౌంటర్లు, టోకెన్‌లెస్ దర్శనం (పవిత్ర సందర్శన), కాషన్ డిపాజిట్ రీఫండ్‌ల విభాగం, వసతి కేటాయింపు వ్యవస్థలలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని మొదట ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో ఇతర సేవలకు కూడా విస్తరింపజేయనున్నారు. భక్తులు తరచుగా సర్వదర్శనం కాంప్లెక్స్‌లో టోకెన్‌లను పట్టుకుని, రీఫండ్ కౌంటర్‌ల నుండి అదనపు కాషన్ డిపాజిట్‌లను డ్రా చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. ఉచిత దర్శనం కోసం అనేకసార్లు రావడం వల్ల ఆలయం ఎప్పుడూ కిక్కిరిసి ఉండటంతో ఇతర యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. నమోదు సమయంలో భక్తులు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చిత్రం డేటా బ్యాంక్‌లో స్టోర్ అవుతుంది.అదే వ్యక్తి రెండోసారి విజిట్‌కు వస్తే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అలర్ట్ చేస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తిరుమల తిరుపతి
    టెక్నాలజీ
    భారతదేశం
    ఆంధ్రప్రదేశ్

    తిరుమల తిరుపతి

    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుపతి

    టెక్నాలజీ

    భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్
    మార్చి 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ ఆర్ బి ఐ

    భారతదేశం

    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా? బిల్ గేట్స్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు వేసవి కాలం

    ఆంధ్రప్రదేశ్

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు విశాఖపట్టణం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో
    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ప్రభుత్వం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023