NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
    వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం

    TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 08, 2025
    02:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల ఆధారంగాను దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

    ఈనెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా భక్తుల భారీ సంఖ్యలో రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్టు బుధవారం మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.

    వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు.

    జనవరి 10న ఉదయం 4.30 గంటలకే ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

    Details

    టికెట్లు లేని భక్తులకు వైకుంఠ దర్శనాలకు అనుమతి ఉండదు

    ఆ తర్వాత 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.

    ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు కలిగిన భక్తులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

    తిరుపతిలోని ప్రత్యేక టోకెన్ల జారీ కేంద్రాల ద్వారా మాత్రమే ఈ టోకెన్లు అందుబాటులో ఉంటాయని, టోకెన్ల లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం ఉండదని తెలిపారు.

    భక్తుల ఈ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, ఇందుకోసం టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీటీడీ
    తిరుమల తిరుపతి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  తిరుమల తిరుపతి

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025