NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
    తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

    Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 01, 2024
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

    దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) దర్యాప్తును అక్టోబరు 3న జరిగే తదుపరి సుప్రీంకోర్టు విచారణ వరకు నిలిపివేసింది.

    సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

    తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని నిరూపణ లేకుండా ప్రభుత్వ వాదనలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చనీయాంశమైంది.

    దర్యాప్తు సమగ్రతను నిర్ధారించేందుకు 'ముందు జాగ్రత్త చర్య'గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రా టాప్ కాప్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

    Details

    ఆరోపణలు ఖండించిన మాజీ సీఎం

    'సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం విచారణను నిలిపివేసామని ఆయన అన్నారు.

    ఈ వారం ప్రారంభంలో సిట్ తిరుమలలోని పిండి మిల్లును తనిఖీ చేసింది. ఈ కేసుపై సెప్టెంబర్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, సెప్టెంబర్ 26న సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.

    అయితే, తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి కలుషితమైన నెయ్యి ఉపయోగించినట్లు ప్రాథమికంగా నిరూపించడానికి ఏమీ లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు సోమవారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

    గత వైఎస్సార్‌సీపీ హయాంలో లడ్డూల తయారీలో పందికొవ్వు, చేపనూనె ఉన్నట్లు ల్యాబ్ నివేదికను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే.

    అయితే ఈ ఆరోపణలను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తిరుమల తిరుపతి

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఆంధ్రప్రదేశ్

    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం  భారతదేశం
    World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు  హైదరాబాద్
    AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం! ఇండియా
    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పడవల తొలగింపు ప్రక్రియ.. కష్టపడుతున్న నిపుణులు ప్రకాశం జిల్లా

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025