NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 11, 2023
    05:14 pm
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

    తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వృద్ధులు, శారీరక, మానసిక దివ్యాంగులకు కూడా ఈ ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏడాదిలోపు పిల్లలతో వచ్చిన తల్లదండ్రులు, వృద్ధులు వికలాంగులు గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా వారిని నేరుగా స్వామివారి దర్శనానికి పంపేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేసింది. అయితే ప్రత్యేక దర్శనాన్ని సదుపాయం కావాలంటే వీరు కొన్ని నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

    2/2

    ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం

    కలియుగ దైవ శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనానికి వెళ్లే ఏడాదిలోపు వయసున్న చిన్నారి తల్లితండ్రులు తమ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుది. డేట్ ఆఫ్ సర్టిఫికెట్ లేకపోతే, ఆస్పత్రిలో డిశ్చార్జి సమయంలో ఇచ్చిన పత్రాన్ని తీసుకెళ్లాలి. అయితే అన్ని ఒరిజినల్ పత్రాలను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆధార్, ఓటర్ వంటివి కూడా టీటీడీ అధికారులకు సమర్పించాలి. వికలాగంగులు, వృద్ధులు కూడా ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ దర్శనం కోసం భక్తులు ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దర్శనానికి ఉదయం నంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తిరుమల తిరుపతి
    తిరుపతి
    తాజా వార్తలు
    హిందువులు

    తిరుమల తిరుపతి

    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    తిరుమల లడ్డూ కోసం స్పెషల్ కౌంటర్లు..భక్తులకు మరిన్ని సేవలపై తితిదే కీలక నిర్ణయాలు భారతదేశం

    తిరుపతి

    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి టీఎస్ఆర్టీసీ
    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు ఆంధ్రప్రదేశ్
    అల్లు అర్జున్, ప్రభాస్, షారూఖ్ ముసలి వాళ్లయితే ఇలాగే ఉంటారట; ఏఐ ఫొటోలు వైరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే  ప్రభాస్

    హిందువులు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం శ్రావణమాసం
    ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య  ఉత్తర్‌ప్రదేశ్
    చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహారాజ్  చంద్రుడు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023