NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

    వ్రాసిన వారు Stalin
    May 11, 2023
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.

    అంతేకాకుండా వృద్ధులు, శారీరక, మానసిక దివ్యాంగులకు కూడా ఈ ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పిస్తోంది.

    ఏడాదిలోపు పిల్లలతో వచ్చిన తల్లదండ్రులు, వృద్ధులు వికలాంగులు గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా వారిని నేరుగా స్వామివారి దర్శనానికి పంపేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

    ఇందుకోసం టీటీడీ ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేసింది. అయితే ప్రత్యేక దర్శనాన్ని సదుపాయం కావాలంటే వీరు కొన్ని నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

    టీటీడీ

    ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరం

    కలియుగ దైవ శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనానికి వెళ్లే ఏడాదిలోపు వయసున్న చిన్నారి తల్లితండ్రులు తమ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుది.

    డేట్ ఆఫ్ సర్టిఫికెట్ లేకపోతే, ఆస్పత్రిలో డిశ్చార్జి సమయంలో ఇచ్చిన పత్రాన్ని తీసుకెళ్లాలి.

    అయితే అన్ని ఒరిజినల్ పత్రాలను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.

    అలాగే తల్లిదండ్రుల ఆధార్, ఓటర్ వంటివి కూడా టీటీడీ అధికారులకు సమర్పించాలి. వికలాగంగులు, వృద్ధులు కూడా ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

    అయితే ఈ దర్శనం కోసం భక్తులు ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దర్శనానికి ఉదయం నంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి
    తిరుపతి
    తాజా వార్తలు
    హిందువులు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి

    తిరుపతి

    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా వార్తలు

    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
     తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా! తెలంగాణ
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ

    హిందువులు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025