NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    TTD: శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం 
    శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం

    TTD: శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 18, 2024
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల్లోగా దర్శనం కల్పించడానికి టీటీడీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

    భక్తుల సేవకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలని, దానిని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది.

    శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించారు.

    తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటారు. తిరుమలలో రాజకీయాలు లేకుండా కేవలం చర్యలు మాత్రమే తీసుకుంటామన్నారు.

    Details

    ముంతాజ్ హోటల్‌కు అనుమతులు రద్దు

    ప్రయివేటు బ్యాంకుల్లోని నగదును ప్రభుత్వ బ్యాంకులకు బదలాయిస్తామని, శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని బీఆర్‌ నాయుడు తెలిపారు.

    నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్‌కు అనుమతులను రద్దు చేస్తామని, పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తామన్నారు.

    తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

    ఈ చర్యలు తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనాన్ని అందించే దిశగా తీసుకుంటున్నట్లు తితిదే ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీటీడీ
    తిరుమల తిరుపతి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  భూమన కరుణాకర్‌ రెడ్డి

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025