NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను
    టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను

    TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 04, 2025
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. త్వరలో అన్నప్రసాదంలో కొత్త వంటకం చేరనుంది.

    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మసాలా వడలను అన్నప్రసాదంలో అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

    మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

    ఇప్పటికే జనవరిలో ప్రయోగాత్మకంగా 5,000 మంది భక్తులకు వడలను వడ్డించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

    Details

    మార్చి 6న అధికారికంగా ప్రారంభం

    మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మసాలా వడలను వడ్డించే కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

    జనవరిలో జరిగిన ట్రయల్ రన్‌లో 50,000 మంది భక్తులకు ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా తయారు చేసిన వడలను వడ్డించారు.

    భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ కొత్త ఐటమ్‌ను ప్రతిరోజూ అందించాలనే నిర్ణయానికి టీటీడీ వచ్చింది.

    Details

    వడల తయారీకి సిబ్బంది కొరత 

    అన్నప్రసాదంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వడల తయారీ కోసం అధిక సిబ్బంది అవసరమవుతోంది. ప్రస్తుతం కొన్ని లోటుపాట్లు ఉన్నా మార్చి 6 నాటికి వీటిని సరిచేసి కొత్త మెనూను అమలు చేయనున్నారు.

    టీటీడీ మరో నిర్ణయం

    అంతేకాకుండా తిరుమలలో నీటి బాటిళ్ల స్థానంలో టెట్రా ప్యాకెట్లను ప్రవేశపెట్టేందుకు టీటీడీ యోచిస్తోంది.

    ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్ విద్యుత్
    AP Govt: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. సిద్ధమైన ప్రతిపాదనలు భారతదేశం
    Electricity charges: విద్యుత్‌ ఛార్జీలు పెంపు లేకుండా నూతన టారిఫ్‌.. ప్రజలకు ఉపశమనం భారతదేశం
    AP Inter Exams: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025