NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
    తదుపరి వార్తా కథనం
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

    వ్రాసిన వారు Stalin
    Mar 17, 2023
    06:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

    కర్ణాటకలో జాతీయ జెండాను దహనం చేయడంతో సహా రెండు డజన్లకు పైగా పేలుళ్లకు పాల్పడిన శివమొగ్గకు చెందిన బి.టెక్ గ్రాడ్యుయేట్లు మాజ్ మునీర్ అహ్మద్ (23), సయ్యద్ యాసిన్ (22)లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

    మాజ్, సయ్యద్ యాసిన్ శివమొగ్గ జిల్లాలోని అగుంబే, వారాహి నది బ్యాక్ వాటర్స్ అటవీ ప్రాంతంలో రహస్య స్థావరాల కోసం ట్రెక్కింగ్‌కు వెళ్లి వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆ రహస్య ప్రాంతాల్లో ఇద్దరు ఐఈడీని తయారు చేసినట్లు అధికారులు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.

    కర్ణాటక

    ఉగ్రవాద కార్యకలాపాల కోసం విదేశీ ఖతాల నుంచి నిధులు ట్రాన్స్‌ఫర్

    మాజ్, యాసిన్ నిషేధిత ఐఎస్ టెర్రర్ గ్రూప్ కుట్రలో భాగంగా కర్ణాటకలో 25కు పైగా కాల్పులు, విధ్వంసం, హింసాత్మక చర్యలను పాల్పడున్నట్లు ఎన్‌ఐఎ అభియోగాలు మోపింది.

    ఐఎస్ కుట్రలో భాగంగా నిందితుడు మహ్మద్ షరీఖ్ గతేడాది నవంబర్ 19న మంగళూరులోని కద్రి ఆలయంలో ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. దురదృష్టవశాత్తు టైమర్ లోపం కారణంగా ఐఈడీ ఆటోలో ముందుగానే పేలిపోవడంతో వారి కుట్ర భగ్నమైనట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.

    ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు మాజ్, యాసిన్‌కు విదేశీ అకౌంట్ల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు చేరినట్లు ఎన్‌ఐఏ చెబుతోంది. మాజ్ స్నేహితుల ఖాతాల్లోకి రూ. 1.5 లక్షలకు సమానమైన క్రిప్టోకరెన్సీ, యాసిన్ స్నేహితుడి ఖాతాలోకి రూ.62వేలు వచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ఎన్ఐఏ

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ పాకిస్థాన్
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఉగ్రవాదులు
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు దిల్లీ
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025