NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
    భారతదేశం

    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 17, 2023, 06:38 pm 0 నిమి చదవండి
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

    శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కర్ణాటకలో జాతీయ జెండాను దహనం చేయడంతో సహా రెండు డజన్లకు పైగా పేలుళ్లకు పాల్పడిన శివమొగ్గకు చెందిన బి.టెక్ గ్రాడ్యుయేట్లు మాజ్ మునీర్ అహ్మద్ (23), సయ్యద్ యాసిన్ (22)లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. మాజ్, సయ్యద్ యాసిన్ శివమొగ్గ జిల్లాలోని అగుంబే, వారాహి నది బ్యాక్ వాటర్స్ అటవీ ప్రాంతంలో రహస్య స్థావరాల కోసం ట్రెక్కింగ్‌కు వెళ్లి వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆ రహస్య ప్రాంతాల్లో ఇద్దరు ఐఈడీని తయారు చేసినట్లు అధికారులు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.

    ఉగ్రవాద కార్యకలాపాల కోసం విదేశీ ఖతాల నుంచి నిధులు ట్రాన్స్‌ఫర్

    మాజ్, యాసిన్ నిషేధిత ఐఎస్ టెర్రర్ గ్రూప్ కుట్రలో భాగంగా కర్ణాటకలో 25కు పైగా కాల్పులు, విధ్వంసం, హింసాత్మక చర్యలను పాల్పడున్నట్లు ఎన్‌ఐఎ అభియోగాలు మోపింది. ఐఎస్ కుట్రలో భాగంగా నిందితుడు మహ్మద్ షరీఖ్ గతేడాది నవంబర్ 19న మంగళూరులోని కద్రి ఆలయంలో ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. దురదృష్టవశాత్తు టైమర్ లోపం కారణంగా ఐఈడీ ఆటోలో ముందుగానే పేలిపోవడంతో వారి కుట్ర భగ్నమైనట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు మాజ్, యాసిన్‌కు విదేశీ అకౌంట్ల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు చేరినట్లు ఎన్‌ఐఏ చెబుతోంది. మాజ్ స్నేహితుల ఖాతాల్లోకి రూ. 1.5 లక్షలకు సమానమైన క్రిప్టోకరెన్సీ, యాసిన్ స్నేహితుడి ఖాతాలోకి రూ.62వేలు వచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కర్ణాటక
    ఎన్ఐఏ

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    కర్ణాటక

    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! అసెంబ్లీ ఎన్నికలు
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? బెంగళూరు

    ఎన్ఐఏ

    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఉగ్రవాదులు
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ పాకిస్థాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023