NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?
    తదుపరి వార్తా కథనం
    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?
    బయోలాజికల్ ఇ సీఈఓ మహిమా దాట్ల

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 31, 2023
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ మహిళలు తమ సొంత నిర్ణయాలతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మహిమ దాట్ల 45 ఏళ్లకే 8700 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

    1953 సంవత్సరంలో ఫర్మా మార్గదర్శకులలో ఒకరైన దాట్ల వెంకట క్రిష్ణంరాజు దాట్ల బయోలాజికల్ ఈ అనే ఫార్మా సంస్థను స్థాపించారు. రక్తం గడ్డకుండా నిరోధించే హెపారిన్ అనే మెడిసిన్ కనుగొనడంతో ఈ పార్మా సంస్థ ప్రస్థానం మొదలైంది.

    ఈ ఫార్మా వెంకట క్రిష్ణం రాజుగారి తర్వాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ దాట్ల చేతుల్లోకి వెళ్లింది. ఆ విజయ్ కుమార్ కుమార్తె ఈ మహిమ దాట్ల.

    Details

    బయోలాజిక్ ఈ సీఈఓగా మహిమా దాట్ల

    మహిమ దాట్ల లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. 2021 నుండి బయోలాజిక్ ఇ లో తన వంతు కృషి చేసింది.

    2013 విజయ్ కుమార్ చనిపోవడంతో బయోలాజికల్ ఈ బాధ్యతలను మహిమ దాట్ల చేపట్టింది. అప్పటి నుంచి ఆ సంస్థ సీఈఓగా ఆమె పనిచేస్తోంది.

    10ఏళ్ల కాలంలో 200 కోట్లకు పైగా డోస్‌లతో 100 దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేసిన ఘనత ఆ సంస్థకే దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ బయోలాజికల్ ఈ సంస్థే తయారు చేసింది. గతేడాది 7700 కోట్లుగా ఉన్న ఆమె ఆస్తి విలువ ఈ ఏడాది 1000 కోట్లు పెరిగి 8700 కోట్లకు చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    ఆంధ్రప్రదేశ్

    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  విశాఖపట్టణం
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  బిహార్
    చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్  పార్వతీపురం మన్యం జిల్లా
    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ

    తెలంగాణ

    రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి తాజా వార్తలు
    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు ప్రభుత్వం
    ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ.. 15 నుంచి ప్రారంభం స్పోర్ట్స్
     తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా! వేసవి కాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025