NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన
    తదుపరి వార్తా కథనం
    Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన
    ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన

    Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. 80 గంటల పాటు ప్రయాణికులు అవేదన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 19, 2024
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    థాయిలాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు 80 గంటలపాటు ఎయిర్ పోర్టులోనే చిక్కుకొన్నారు.

    నవంబర్ 16న 100 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం మళ్లీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

    ప్రయాణికులు 80 గంటల పాటు ఫుకెట్‌లోని ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోవడం గమనార్హం. ఒక ప్రయాణికుడు తన అనుభవం గురించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

    ఆరున్నర గంటలు ఎయిర్‌పోర్టులో వేచి ఉన్నామని, ఆ తర్వాత మరొక విమానం ఇచ్చి, టేకాఫ్ చేసిన రెండో గంటలోనే సాంకేతిక లోపం కారణంగా మళ్లీ ఫుకెట్‌లో ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్నారు.

    Detailss

    ప్రయాణికులకు ప్రత్యేక వసతులు అందజేశాం 

    దీంతో చిన్నారులు, పెద్దలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాడు. ఈ అంశంపై ఎయిర్ ఇండియా స్పందించింది.

    టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్యలు కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్నారు.

    ప్రయాణికులకు వసతులు అందజేసి, కొందరిని గమ్యస్థానాలకు పంపించినట్లు పేర్కొంది.

    ఇంకా 40 మందిని మరికొన్ని గంటల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    వ్యాపారం

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    ఎయిర్ ఇండియా

    ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌.. 30 లక్షల ఫైన్ విమానం
    డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు దిల్లీ
    ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన దిల్లీ
    ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న  ప్రయాణికుడు దిల్లీ

    వ్యాపారం

    China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు  చైనా
    Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి!  ప్రయాణం
    Bank Merger: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. షేర్ హోల్డర్లకు కొత్త షేర్ల పంపిణీ హెచ్‌డీఎఫ్‌సీ
    Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్' భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025