NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్
    తదుపరి వార్తా కథనం
    జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్
    కర్రీ పాయింట్ ప్రారంభించిన జబర్దస్త్ ఆర్పీ

    జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 03, 2023
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నెల్లూరు గురించి తెలిసిన వారికి అక్కడి చేపల పులుసు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే నెల్లూరు పేరు చెబితే నోరూరి పోతుంటుంది.

    ఐతే నెల్లూరు చేపల పులుసు రుచిని హైదరాబాద్ వాళ్ళకు అందించడానికి జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ, "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు" పేరుతో కర్రీ పాయింట్ ని తెరిచాడు.

    సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కర్రీ పాయింట్ ప్రారంభానికి అతిధులుగా వచ్చారు. సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీ దొరికింది. దాంతో కర్రీ పాయింట్ కి జనాల తాకిడి ఎక్కువైంది.

    ప్రస్తుతం అదే కిరాక్ ఆర్పీకి సమస్యగా మారింది. దాంతో డిసెంబర్ 30వ తేదీ నుండి హోటల్ మూసుకోవాల్సిన సమస్య వచ్చింది. కిర్రాక్ ఆర్పీ నెల్లూరుకు వెళ్ళాల్సి వచ్చింది.

    జబర్దస్త్ ఆర్పీ

    మనుషులు కావాలి

    ఎక్కువ మంది జనాలు కర్రీ పాయింట్ కి వస్తుండడంతో చేపల పులుసు చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాల్సి వచ్చింది. అందరికీ సరైన క్వాలిటీ గల చేపల పులుసు అందించాలని, అందుకే నెల్లూరుకు వచ్చానని చెబుతున్నాడు ఆర్పీ.

    అక్కడ ఎవరైనా చేపల పులుసు చేసే వాళ్ళు దొరికితే వాళ్ళను పనిలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడు. వాళ్ళకు పనితో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని చెబుతున్నాడు.

    చేపల పులుసు చేసే వాళ్ళకోసం ఆడిషన్ నిర్వహిస్తున్నాడు ఆర్పీ. నెల్లూరు నుండి హైదరాబాద్ వచ్చే వాళ్ళు కావాలని తన మొబైల్ నంబర్ కూడా ఇచ్చాడు.

    మరి ఈ ఆడిషన్ లో చేపల పులుసు బాగా చేసే వాళ్ళు ఆర్పీకి దొరుకుతారో లేదో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి

    తాజా

    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ

    ఓటిటి

    ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన సినిమా
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ప్రైమ్
    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ టెక్నాలజీ
    2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా? అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025