NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం
    'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం

    Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 25, 2025
    09:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం 2025 నాటి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.

    వివిధ రంగాలలో అద్భుత సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.

    ఇందులో 7 మందిని పద్మ విభూషణ్‌, 19 మందిని పద్మ భూషణ్‌, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌ నుంచి కళల విభాగంలో ప్రముఖ సినీనటుడు బాలకృష్ణకు పద్మభూషణ్‌ పురస్కారం వరించింది

    Details

    పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీతలు

    దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (వైద్యం)

    తెలంగాణ జస్టిస్‌ జగదీశ్‌ ఖేహర్‌ (రిటైర్డ్‌) (ప్రజా వ్యవహారాలు)

    చండీగఢ్ కుముదిని రజినీకాంత్‌ లాఖియా (కళలు)

    గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు)

    కర్ణాటక ఎం.టి.వి. వాసుదేవన్‌ నాయర్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య)

    కేరళ ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు)

    జపాన్ శారదా సిన్హా (కళలు) - బిహార్

    Details

    పద్మభూషణ్‌ అవార్డు గ్రహీతలు

    నందమూరి బాలకృష్ణ (కళలు)

    ఆంధ్రప్రదేశ్ ఏ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం)

    కర్ణాటక అనంత్‌ నాగ్‌ (కళలు)

    కర్ణాటక బిబేక్‌ దెబ్రాయ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య)

    ఎన్‌సీటీ దిల్లీ జతిన్‌ గోస్వామి (కళలు)

    అస్సాం జోస్‌ చాకో పెరియప్పురం (వైద్యం)

    కేరళ కైలాశ్‌ నాథ్‌ దీక్షిత్‌ (ఇతర- ఆర్కియాలజీ)

    ఎన్‌సీటీ దిల్లీ మనోహర్‌ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు)

    మహారాష్ట్ర నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు)

    తమిళనాడు పీఆర్‌ శ్రీజేశ్‌ (క్రీడలు)

    Details

    పద్మభూషణ్‌ అవార్డు గ్రహీతలు1/2

    కేరళ పంకజ్‌ పటేల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు)

    గుజరాత్ పంకజ్‌ ఉదాస్‌ (మరణానంతరం) (కళలు)

    మహారాష్ట్ర రామ్‌బహదుర్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం)

    ఉత్తర్‌ ప్రదేశ్ సాధ్వీ రీతంభర (సామాజిక సేవ)

    ఉత్తర్‌ ప్రదేశ్ ఎస్‌. అజిత్‌ కుమార్‌ (కళలు)

    తమిళనాడు శేఖర్‌ కపూర్‌ (కళలు)

    మహారాష్ట్ర శోభన చంద్రకుమార్‌ (కళలు)

    తమిళనాడు సుశీల్‌ కుమార్‌ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు)

    బిహార్ వినోద్‌ ధామ్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - అమెరికా

    Details

    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 

    జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు)

    బ్రెజిల్ హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌)

    హరియాణా భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సామాజిక సేవ)

    బిహార్ పి. దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)

    పుదుచ్చేరి ఎల్‌. హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)

    నాగాలాండ్ బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు)

    మధ్యప్రదేశ్ షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)

    కువైట్ నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు)

    నేపాల్ హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు)

    హిమాచల్‌ ప్రదేశ్ జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త) - అరుణాచల్‌ ప్రదేశ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పద్మశ్రీ పురస్కారాలు
    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    పద్మశ్రీ పురస్కారాలు

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు పద్మవిభూషణ్
    Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్
    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి  తెలంగాణ

    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు గణతంత్ర దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025