NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Assam floods:58 మంది మృతి ,24 లక్షల మందికి పైగా నిరాశ్రయులు 
    తదుపరి వార్తా కథనం
    Assam floods:58 మంది మృతి ,24 లక్షల మందికి పైగా నిరాశ్రయులు 
    Assam floods:58 మంది మృతి ,24 లక్షల మందికి పైగా నిరాశ్రయులు

    Assam floods:58 మంది మృతి ,24 లక్షల మందికి పైగా నిరాశ్రయులు 

    వ్రాసిన వారు Stalin
    Jul 07, 2024
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలలో 52 మంది మృతి చెందగా, 24 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు.

    అస్సాంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు వరదలకు ప్రభావితం అయ్యాయి. అస్సాంలో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

    వేలాది మంది గూడు లేక అల్లాడుతున్నారు. అస్సాంలో వరదలు రావడం ఇది రెండో సారి. వరదలకు చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి.

    అస్సాంలో అనేక కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో జీవిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఇళ్లు నీళ్లలో మునిగిపోయాయి. అస్సాంలోని బర్పేట జిల్లా చాలా దెబ్బతిన్నది.

    వివరాలు 

    5,26,000 మంది నిరాశ్రయులు 

    1,40,000 మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. కాగా,179 గ్రామాలు వరద నీళ్లలో మునిగిపోయాయి. 1571.5 హెక్టార్ల పంట నష్టం జరిగింది.

    దుబ్రీ అనే మరో జిల్లా కూడా ఘోరంగా దెబ్బతిన్నది.బ్రహ్మపుత్ర నది నీరు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.నీమతిఘాట్,తేజ్‌పూర్,ధుబ్రీ ,గోల్‌పరాలో బ్రహ్మపుత్ర మరో తొమ్మిది నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి పెరిగాయి.

    చాలా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, నీరు నెమ్మదిగా తగ్గుతోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారని వార్తా సంస్థ ANI పేర్కొంది.

    రాష్ట్రంలో 27 జిల్లాల్లో 577 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. వాటిలో ప్రస్తుతం 5,26,000 మంది ప్రజలు వాటిలో తలదాచుకుంటున్నారు. ఆహారం,ఇతర సహాయాల కోసం పంపిణీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అస్సాం/అసోం

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    అస్సాం/అసోం

    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత హిమంత బిస్వా శర్మ
    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము
    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ  నరేంద్ర మోదీ
    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025