NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

    వ్రాసిన వారు Stalin
    Apr 03, 2023
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వల్ల సందడి నెలకొంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా 11పేపర్లతో నిర్వహించే పరీక్షను 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు.

    తెలంగాణలో 2,49,747 మంది బాలురు, 2,44,873 మంది బాలికలు సహా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.

    తెలంగాణ వ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది.

    పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.

    పరీక్షలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించింది. ఏప్రిల్ 13న పరీక్షలు ముగియనున్నాయి.

    10వ తరగతి

    ఏపీలో విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

    ఆంధ్రప్రదేశ్‌లో 6,09,070 మంది రెగ్యులర్ అభ్యర్థులతో సహా 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

    ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో ఫర్నీచర్, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించామన్నారు.

    విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్
    ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు ఆంధ్రప్రదేశ్
    మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ బీజేపీ

    ఆంధ్రప్రదేశ్

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు వైజాగ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ

    తాజా వార్తలు

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025