NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం
    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రీల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2023
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు.

    పదో తరగతి పరీక్షలు సోమవారం ఏప్రిల్ 3న ప్రారంభమై, ఏప్రిల్ 18న ముగుస్తాయని చెప్పారు.

    6.69 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరవుతారని, మొత్తం 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

    రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కోసం నమోదు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో 3.1 లక్షల మంది బాలురు, 2.97 లక్షల మంది బాలికలు ఉన్నారు.

    ఆంద్రప్రదేశ్

    ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం

    ఉదయం 9గంటల నుంచి విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయని పేర్కొన్నారు.

    పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లకు సెల్‌ఫోన్ జోన్‌లు ఏర్పాటు చేయలేదని తెలిపారు.

    పరీక్షల సమయంలో విద్యార్థులు అవకతవకలకు పాల్పడకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో సహా 800 స్క్వాడ్‌లను మోహరించనున్నట్లు మంత్రి తెలిపారు.

    పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాలుగా నోటిఫై చేయబడిన పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    విద్యా శాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు వైజాగ్

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా వార్తలు

    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం రాజస్థాన్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు చిలీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025