NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన 
    తదుపరి వార్తా కథనం
    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన 
    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన

    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన 

    వ్రాసిన వారు Stalin
    May 03, 2023
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన బుధవారం కుప్పకూలింది.

    70టన్నుల గ్రానైట్ లోడ్ లారీతో పాటు మరో లారీతో వంతెనపై వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

    దీంతో వంతెనపై ఉన్న వాహనాలు నదిలోకి పడిపోయాయి. అదృష్టవశాత్తూ, లారీ డ్రైవర్‌తో పాటు కొంతమందికి గాయాలు మాత్రమే అయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

    వంతెనకు నదికి మధ్య 20 మీటర్ల దూరం మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

    వంతెన

    1929లో వంతెన నిర్మాణం

    రామచంద్ర రాజా వంతెన పేరుతో బ్రిటీష్ వారు నిర్మించారు. మద్రాసు గవర్నర్ ఫిబ్రవరి 3, 1929న దీనిని ప్రారంభించారు.

    గ్రానైట్ లోడులతో లారీలు ప్రతిరోజూ ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారి మధ్య ఉన్న వంతెన మీదుగా వెళుతుంటాయి.

    బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని, సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.

    సాధారణంగా గ్రానైట్ లారీలు జాతీయ రహదారి గుండా వెళుతుంటాయి. అయితే ఈ వంతెనపై నుంచి కొన్ని లారీలు వెళుతున్న క్రమంలో బరువును తట్టుకోలేక కుప్పకూలినట్లు స్థానికులు చెప్పారు.

    వంతెన కూలిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణంలోకి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీకాకుళం
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    శ్రీకాకుళం

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్ ధర్మాన ప్రసాద రావు

    ఆంధ్రప్రదేశ్

    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా వార్తలు

    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ
    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  తెలంగాణ
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025