NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
    పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

    Andhra Pradesh: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    08:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో గల మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

    మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

    ఈ పరిణామం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టంగా పొగ అలుముకుంది.

    మంటల అంటుకోవడంవలన ఆ ప్రాంతం లోని కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

    అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

    ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

    ఈ సంఘటనకు సంబంధించి కారణాలను విశ్లేషిస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

    అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో చెలరేగిన మంటలు.
    మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
    ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. pic.twitter.com/krEkO1YrqE

    — ChotaNews App (@ChotaNewsApp) January 21, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    AP Cabinet: ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ భారతదేశం
    Ap Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం భారతదేశం
    Metro Rail: విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్‌ డెక్కర్‌.. సీఎం చంద్రబాబు సమీక్ష భారతదేశం
    AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025