NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన 
    తదుపరి వార్తా కథనం
    Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన 
    Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన

    Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' వద్దకు సీఎం జగన్ రావాలని ఆందోళన 

    వ్రాసిన వారు Stalin
    Nov 20, 2023
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైజాగ్‌లోని ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.

    బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు న్యాయం చేయాలని మత్స్యకార నాయకులు ఆందోళనకు దిగారు.

    అగ్నిప్రమాదం జరిగిన ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద మత్స్యకార నాయకులు బైఠాయించారు.

    బాధితులను తక్షణమే ఆదుకోవాలని.. నష్టపరిహారం ప్రకటించాలన్నారు.

    సీఎం జగన్‌ ఘటనాస్థలికి చేరుకొని బాధితులను పరామర్శించాలన్నారు.

    అలాగే సంఘటా స్థలాన్ని సీఎం పరిశీలించి న్యాయం చేయాలన్నారు. బోటుకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని మత్స్యకార నాయకులు డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, తేల్చిచెప్పారు.

    ఇదిలా ఉంటే, ఈ ప్రమాదంలో యాదృచ్చికంగా జరిగింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావాలనే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మత్స్యకారులు అనుమానిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆందోళన చేస్తున్న దృశ్యం

    విశాఖ ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద భారీ ఎత్తున మత్స్యకారుల నిరసన. బోటులు దగ్ధమైన ప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి జగన్ రావాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam pic.twitter.com/kNEo2rjzZX

    — Vizag News Man (@VizagNewsman) November 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైజాగ్
    తాజా వార్తలు
    అగ్నిప్రమాదం

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    వైజాగ్

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం ఇజ్రాయెల్
    Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో  ఇజ్రాయెల్
    Uttarkashi tunnel: ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం  ఉత్తరాఖండ్
    చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు దిల్లీ

    అగ్నిప్రమాదం

    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం ఉత్తర్‌ప్రదేశ్
    తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి సికింద్రాబాద్
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం తమిళనాడు
    బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా  రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025