NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi Lakshadweep: మోదీ సందర్శన తర్వాత లక్షద్వీప్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి
    తదుపరి వార్తా కథనం
    Modi Lakshadweep: మోదీ సందర్శన తర్వాత లక్షద్వీప్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి
    పర్యాటక శాఖ అధికారి ఇంతియాజ్ మహ్మద్

    Modi Lakshadweep: మోదీ సందర్శన తర్వాత లక్షద్వీప్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి

    వ్రాసిన వారు Stalin
    Apr 06, 2024
    08:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షదీవులు సందర్శించిన తర్వాత ఆ ప్రాంతానికి భారీగా పర్యాటకులు పెరిగారు.

    ఈ మేరకు అక్కడి పర్యాటక శాఖ అధికారి ఇంతియాజ్ మహ్మద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

    ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడకు సందర్శించేందుకు ప్యాకేజీల కోసం ఆన్లైన్ ద్వారా తమను సంప్రదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    ఇలాగే పర్యాటకుల తాకిడి ఉంటే లక్షద్వీప్ మరిన్ని క్రూయిజ్ షిప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

    జనవరిలో నరేంద్రమోదీ లక్షద్వీప్ను సందర్శించి ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.

    Modi

    లక్షద్వీప్‌ అందాలు మంత్రముగ్దుడిని చేశాయి: మోదీ 

    ఆ ఫొటోల కింద లక్షద్వీప్ లోని ప్రకృతి రమణీయ దృశ్యాలు తనను కట్టిపడేశాయని, తనను మంత్రముగ్దుడిని చేశాయని పోస్ట్ చేశారు.

    ఇంకా సాహసాలు చేయాలనుకునే వారు తమ జాబితాలో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవచ్చని సూచించారు.

    దీంతో అంతర్జాతీయ పర్యాటకుల్లో లక్షద్వీప్ సందర్శన పట్ల ఆసక్తి పెరిగింది.

    ఈ మేరకు తమను ఆన్ లైన్ ద్వారా విదేశీ పర్యాటకులు సంప్రదిస్తున్నారని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ గగన్‌యాన్ మిషన్‌
    PM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్  కేరళ
    PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన  తెలంగాణ
    Tamil Nadu: 'ఇది పొరపాటు మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు': ఇస్రో ప్రకటనలో చైనా రాకెట్ ఫొటోపై తమిళనాడు మంత్రి  ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025