NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 
    26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

    26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Stalin
    Nov 26, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది.

    ఆనాటి భయానక పరిస్థితులు తలుచుకొని, ఇప్పటికీ ముంబై వాసులు వణికిపోతున్నారు. నాటి ఉగ్రదాడిలో 166 మంది మరణించగా, మరో 300 మందికి పైగా గాయపడ్డారు.

    అయితే దేశ చరిత్రలో బ్లాక్ డేగా చెప్పుకునే 26/11 నాటి ముంబై ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన 107వ ఎడిషన్ 'మన్ కీ బాత్' సందర్భంగా స్పందించారు. అమరవీరులను స్మరించుకున్నారు.

    ఉగ్రదాడి

    అమరవీరులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నివాళులు

    26/11 నాటి ఘటనను చాలా భయంకరమైన ఉగ్రదాడిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. నవంబర్ 26‌ను మనం ఎప్పటికీ మరచిపోలేమన్నారు.

    ఈ రోజు దేశం మొత్తం అమరవీరులైన వీర జవాన్లను స్మరించుకుంటోందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సంఘటన భయంకరమైన చర్యగా అభివర్ణించారు.

    ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ దారుణానికి ప్లాన్ చేసిన వారికి శిక్ష విధించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్ జైశంకర్ అన్నారు.

    26/11 ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన అమరవీరులకు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నివాళులర్పిస్తున్న షిండే

    #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde pays floral tributes to the Bravehearts at Martyrs' Memorial on the premises of the Police Commissioner's Office, on the 15th anniversary of the 26/11 Mumbai terror attack. pic.twitter.com/5Xl2la2BxA

    — ANI (@ANI) November 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    నరేంద్ర మోదీ
    ఉగ్రవాదులు
    తాజా వార్తలు

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    ముంబై

    ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక మహారాష్ట్ర
    రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి తుపాకీ కాల్పులు
    Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం హిజాబ్
    ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు  ఇండియా

    నరేంద్ర మోదీ

    నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన  నిజామాబాద్
    KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నిజామాబాద్
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నిజామాబాద్

    ఉగ్రవాదులు

    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ఈజిప్ట్
    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  నరేంద్ర మోదీ
    జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి ఇజ్రాయెల్
    J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు  బైజూస్‌
    Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!  పుష్కర్
    Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు  కేరళ
    Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025