NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Pune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి
    ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి

    Pune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పూణేలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని వాఘోలి చౌక్ ప్రాంతంలో, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై డంపర్ ట్రక్ వేగంగా దూసుకెళ్లింది.

    ఈ దారుణ ఘటనలో ముగ్గురు వ్యక్తులు, అందులో ఇద్దరు చిన్నారులు కూడా, ప్రాణాలు కోల్పోయారు.

    అలాగే మరో ఆరుగురు గాయపడినట్లు జోన్ 4 డిప్యూటీ కమిషనర్ హిమ్మత్ జాదవ్ వెల్లడించారు.

    పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ మద్యం సేవించి ట్రక్కు నడపడం అని నిర్ధారించారు.

    డ్రైవర్‌పై మోటార్ వాహన చట్టం, భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు పై విచారణ కొనసాగుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం

    #BreakingNews | Tragic accident in #Pune: A dumper driver, allegedly in an inebriated state, ran over people sleeping on the footpath, resulting in 3 fatalities and 6 serious injuries

    Authorities are investigating. @kotakyesha with details | @GrihaAtul pic.twitter.com/p9rwrYtcNv

    — News18 (@CNNnews18) December 23, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మహారాష్ట్ర

    Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్‌ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు  ఏక్‌నాథ్ షిండే
    Maharastra: మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. రాళ్ల దాడిలో మహారాష్ట్ర మాజీ మంత్రికి గాయాలు భారతదేశం
    Assembly elections: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అసెంబ్లీ ఎన్నికలు
    Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌! జార్ఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025