NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
    భారతదేశం

    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 23, 2023, 12:22 pm 0 నిమి చదవండి
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
    హిమాచల్ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

    హిమాచల్ ప్రదేశ్‌ను ఓవైపు వర్షాలతో పాటు మంచు వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎత్తైన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలైన కద్రాలా, గొండ్లాలో వర్షాలతో పాటు 3 సెం.మీ నుంచి 1 సెం.మీ తేడాతో తేలికపాటి మంచు పడుతోంది. మధ్య, దిగువ కొండల్లో తేలికపాటి నుంచి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఉనా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్‌తో సహా ఆరు జిల్లాల్లో మార్చి 24న ఉరుములు, మెరుపులు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ (ఎంఈటీ) కార్యాలయం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. మిగిలిన ఆరు జిల్లాల్లో పసుపు హెచ్చరికను జారీ చేసింది.

    మార్చి 28వరకు రాష్ట్రంలో తడి వాతావరణం

    మార్చి 28 వరకు రాష్ట్రంలో వాతావరణం తడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి నెలలో సాధారణ వర్షపాతం 85.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికే 39.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత వారంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ వర్షాలు సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో నాటు దశలో ఉన్న కూరగాయల పంటలకు వర్షాలు ప్రయోజనకరంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ రాజేష్ కౌశిక్ తెలిపారు. ధాన్యం ఏర్పడే దశలో గోధుమ పంటలకు వర్షాలు మంచివిగా పరిగణించబడుతున్నాయని ఆయన తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    హిమాచల్ ప్రదేశ్

    హిమాచల్ ప్రదేశ్

    బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం! దలైలామా
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023