NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు 
    తదుపరి వార్తా కథనం
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు 
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు

    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు 

    వ్రాసిన వారు Stalin
    May 26, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.

    రాహుల్ సాధారణ సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసి) మంజూరు చేసింది.

    మార్చి 26న లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన దౌత్య పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర రవాణా పత్రాలను రాహుల్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు.

    త్వరలో రాహుల్ అమెరికాకు వెళ్లనుండటంతో వీఐపీ హోదాలో పాస్ పోర్టు పొందే అవకాశం లేకపోవడంతో, సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తున్న చేసుకున్నారు.

    నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్ననేపథ్యంలో అతనికి ఎన్‌ఓసీ అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాహుల్‌కు భారీ ఊరట

    Delhi Court Allows Rahul Gandhi To Obtain Ordinary Passport For 3 Years https://t.co/r7MSd5HKcf pic.twitter.com/NYJKYZEVVz

    — NDTV News feed (@ndtvfeed) May 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    దిల్లీ
    వీసాలు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాహుల్ గాంధీ

    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం కాంగ్రెస్
    'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం బీజేపీ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    దిల్లీ

    1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు విమానాశ్రయం
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్
    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు మనీష్ సిసోడియా
    దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్ మెక్సికో

    వీసాలు

    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా రష్యా
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్

    తాజా వార్తలు

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఐఎండీ
    ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం  వేసవి కాలం
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025