NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం
    Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం

    Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2024
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది.

    మొత్తం 265జాతీయ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం 257స్థానాలకు మాత్రమే ఫలితాలను ప్రకటించింది.

    ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ మద్దతుతో స్వతంత్రులుగా పోటీ చేసిన 102మంది గెలుపొందారు.

    నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 73స్థానాల్లో విజయం సాధించింది.

    బిలావల్ భుట్టో చెందిన పీపీపీ 54స్థానాలను కైవసం చేసుకుంది.

    నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు.

    వీరికి పాకిస్థాన్ ఆర్మీ కూడా మద్దతుగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

    పాకిస్థాన్

    దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారుల నిరసన

    పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇంకా తుది ఫలితాలను ప్రకటించలేదు. ఎన్నికల సంఘ తీరుపై ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీపీ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా.. ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ నిలబెట్టిన కోర్టును ఆశ్రయించారు.

    ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.

    ఇదిలా ఉండగా.. పోలింగ్ రోజున ఓటింగ్ మెటీరియల్‌ను లాక్కోవడం, డ్యామేజ్ చేయడం వంటి ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వచ్చాయి.

    ఈ ఫిర్యాదులను ధృవీకరించిన ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15న పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.

    పాక్ ఎన్నికల్లో ఎన్నికలలో రిగ్గింగ్‌పై అమెరికా, యూకే, ఈయూ ఆందోళన వ్యక్తం చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పాకిస్థాన్

    Babar Azam : నాన్ స్ట్రైకర్ కొట్టిన బంతిని ఆపాలని చూసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్ బాబార్ అజామ్
    Pakistan: ఉదంపూర్ దాడి సూత్రధారి.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సహాయకుడు హతం  అంతర్జాతీయం
    U-19 Asia Cup 2023: అద్భుతం.. కాళ్లతో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు ఆసియా కప్
    Pakistan: పాకిస్థాన్‌లోని ఆర్మీ బేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి , 28 మందికి గాయాలు  అంతర్జాతీయం

    తాజా వార్తలు

    Gobi Manchurian: గోవాలో గోబీ మంచూరియాపై నిషేదం.. కారణం ఏంటంటే! గోవా
    Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం  ఓలా
    UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు  యూనిఫాం సివిల్ కోడ్
    ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025