NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత
    తదుపరి వార్తా కథనం
    ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత
    ఎలక్ట్రిక్ వాహనాలు

    ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 23, 2023
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది.

    ఈ మేరకు తగ్గించిన సబ్సిడీ జూన్ 1నుంచే అమల్లోకి రానుంది. దీనిపై మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

    కీలోవాట్ అవర్ కు సబ్సిడీని రూ.5000 మేర తగ్గించనున్నట్లు ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ఎలక్ట్రిక్ వాహనాల రెండో దశ కింద వాహన తయారీదార్లకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.15,000 వరకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రూ.10,000 వరకు తగ్గించనున్నారు.

    Details

    ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిశ్రమలు

    వాహనం కొనుగోలు చేయడానికి ఇచ్చే ప్రోత్సాహకాలకు, ప్రస్తుత వాహన వ్యయంలో 40శాతం వరకు పరిమితి ఉంది.

    దీన్ని వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15శాతానికి తగ్గించారు. ఈ సవరణలు 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొనే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించనుంది.

    విద్యుత్ వాహనాల తయారీ, విక్రయాలకు ప్రోత్సామివ్వడం కోసం దేశంలో ఈ పథకాన్ని 2019 జూన్ లో ప్రారంభించారు.

    తాజాగా సబ్సిడీలో కోత పెట్టడంపై విద్యుత్తు వాహన తయారీ పరిశ్రమల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ వాహనాలు
    ధర

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఎలక్ట్రిక్ వాహనాలు

    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఆటో మొబైల్

    ధర

    వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్ వాణిజ్య సిలిండర్
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ స్మార్ట్ ఫోన్
    అవుట్‌పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు వ్యాపారం
    గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం టాటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025