NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా 
    తదుపరి వార్తా కథనం
    Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా 
    కీలక నిర్ణయం తీసుకున్న మహీంద్రా.. లక్ష కార్లను రీకాల్ చేసిన కంపెనీ

    Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 20, 2023
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. మహీంద్రా కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ 700 మోడల్ కార్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఏకంగా లక్ష యూనిట్ల కార్లను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది.

    ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లో లోపాల్ని గుర్తించింది. దీంతో 2021 జూన్ 8నుంచి 2023 జూన్ 28మధ్య తయారైన మొత్తం 1,08, 306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

    మహీంద్రా కంపెనీ ఈ మేరకు షేర్ మార్కెట్‌కు సమాచారమిచ్చింది.

    అదే సమయంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 400 మోడల్‌లో సైతం 3,560 కార్లను కంపెనీ పరిశీలించనుంది.

    Details

    అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా చేయనున్న కంపెనీ 

    ఫిబ్రవరి 16వ తేదీ 2023 నుంచి జూన్ 5వ తేదీ 2023 మధ్యలో విడుదలైన 3,560 ఎక్స్‌యూవీ కార్లను సైతం కంపెనీ రీకాల్ చేసింది.

    3560 కార్లలో బ్రైక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్ లో లోపాలు ఉండే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

    కస్టమర్లకు కంపెనీ ఇదంతా ఉచితంగా చేసిపెట్టనుంది. కార్లలో ఉన్న సమస్యలను గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా కార్లను తయారు చేసి అందించనుంది.

    మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర 14.01 లక్షల నుంచి 26.18 లక్షల వరకూ ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా
    ఆటో మొబైల్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    మహీంద్రా

    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ ఆటో మొబైల్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం కార్
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి అమ్మకం
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా ధర

    ఆటో మొబైల్

    MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం ఎలక్ట్రిక్ వాహనాలు
    బెంట్లీ స్పీడ్ సిక్స్ లాంచ్.. అత్యంత ఖరీదైన కారు ఇదే! ప్రపంచం
    కళ్లు చెదిరే ఫీచర్లతో లంబోర్ఘిని రేసు కారు ఆవిష్కరణ ప్రపంచం
    భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025